నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ముఫై ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ ఇవాళ తీవ్ర అనారోగ్యంతో అసుపత్రిలో కన్నుమూశాడు. గత కొంత కాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తెల్గీ బాధపడుతున్న విషయం...
ఓ కస్టమర్ కామెంట్ తో సామాజిక మాద్యమంలో మొదలైన గోల... ఓలా కంపెనీకి శరాఘాతంలా పరిణమించాగా.. ఈ అపఖ్యాతిని, అప్రదిష్టను చెరుపుకునేందుకు సంస్థ చేసిన యత్నాలు నెట్ జనుల కామెంట్లను, ప్రశంసలను అందుకునేలా చేశాయి. నెట్టింట్లో సంచలనం దెబ్బకి దిగోచ్చిన కంపెనీ...
రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం రంగంలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వినూత్న పథకాలను ప్రకటిస్తున్న టెలికాం కంపెనీలు.. ఇప్పటికే వారానికి కేవలం డాటా ఖర్చులను మాత్రమే వసూలు చేస్తామని, వాయిస్ కాల్స్ కు మాత్రం అసలు డబ్బులే తీసుకోమని చెప్పడంతో.....
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానం చేయడానికి చివరి గడువును ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఇక అనుసంధానం చేయడానికి సమ్మతించే వారికోసం ఈ గడువును మరికొన్ని నెలల పాటు పెంచుతున్నట్లు కేంద్ర దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు...
పెంపుడు జీవాల జాబితాలో ఇప్పుడు చేపలు కూడా చేరిపోయాయి. చాలా మంది తమ ఇళ్లలో, కార్యాలయాల్లో చేపలను అక్వేరియంలలో పెంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తమకు శుభం జరుగుతుందని కూడా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల చేపలను అక్వేరియంలలో పెంచుకుంటే...
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత అధిపత్యం కోసం సాగుతున్న రాజకీయాలు వేడెక్కుతున్నాయన్న తరుణంలో ఇవాళ మరింత జఠిలంగామారాయి. పార్టీ ప్రెసిడెంట్ రమణ తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన మెసేజ్ నేపథ్యంలో.. వెనక్కు తగ్గిన రేవంత్.. ఇవాళ నిర్వహించిన తలపెట్టిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అధికార పక్షం అసెంబ్లీలో తమ వాదనలను ఎలాంటి అటంకాలు లేకుండా నిర్వహించుకునే అవకాశాన్ని తాము కల్పిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. అడిగినా మైక్ ఇవ్వని అధికార పక్షం వైఖరి.. తమ...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి అనధికారిక బహిష్కరణకు గురైన పార్టీ ఎమ్మెల్యే నేత.. ఇవాళ తన అధ్వర్యంలో నిర్వహించాల్సిన తెలంగాణ టీడీపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించకుండా కాసింత వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మరోమారు...