దేశప్రజలను వంచించి అక్రమ మార్గాల ద్వారా అదాయాన్ని సమకూర్చుకున్న వారికి ఎక్కడున్న అందలం ఎక్కించే సిబ్బంది, అధికారులు వారి విధి నిర్వహణను మాత్రం నామమాత్రంగానే చేపడుతూ.. తమ జేబులు నిండకపోతే.. ఎంతటివారికైనా యాచకస్థితిని కల్పిస్తారన్నది తేటతెల్లమైవుతుంది. ఓ వైపు నకిలీ స్టాంపుల...
రైలు ప్రయాణికులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా కేంద్ర రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రయాణంలో రైలు ప్రయాణికులకు తలత్తే సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గాను దృష్టి సారించింది. భద్రతాపరమైన సమస్యతో పాటు నీరు, అహారం తదితర ఎలాంటి సమస్యలనైనా ఇక వేగంగా...
టీమిండియ క్రికెట్ మేనజర్ గా, బసిసిఐ జనరల్ మేనేజర్ గా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్(51) ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని స్టార్ అస్పత్రిలో...
తెలంగాణ ప్రజల అకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీయేనని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన అనుచర కార్యవర్గంతో కలసి హస్తినకు బయలేదేరి వెళ్లనున్న నేపథ్యంలో నిర్వహించిన అత్మీయ సమ్మెళనం...
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశసర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రాలు ఎలా సవాల్ చేస్తాయంటూ, పార్లమెంటు నిర్ణయాన్ని సవాలు చేయడం ఎలా సమంజసమని...
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్సీ నేత.. రేవంత్ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో ఆయన వెంట ఎవరెవరు నడుస్తున్నరన్న...
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోరక్ పూర్ లో పెను సంచలనం కలిగించిన శిశుమరణాలు.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న గుజరాత్ కు పాకింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గల ప్రభుత్వ ఆస్పత్రిలో 36 గంటల్లో 11 మంది శిశువులు చనిపోవటం...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తన వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ.. ప్రజలను జాగృతం చేస్తూ ముందుకు దూసుకెళ్లున్న రాహుల్ గాంధీలోని పరిపక్వతను చూసి సోంత పార్టీ నేతలు సంతోషపడుతున్న క్రమంలో.. ఇక మిత్రపక్ష పార్టీలు కూడా జతకట్టడం సహజమే....