grideview grideview
  • Nov 06, 11:52 AM

    ‘పనామా’ 2.. ‘పారడైజ్’ వచ్చింది.. మనవాళ్లు 714 మంది

    ప్రపంచ కుబేరుల బినామీ అస్తులు, అక్రమ పెట్టుబడులు, ఎక్కడెక్కడ ఎలా పెట్టారన్న విషయాలతో కూడా వివరాలను వెల్లడించిన ’పనామా పేపర్స్’ యావత్ ప్రపంచంతో పాటు ఇటు భారత్ దేశాన్ని కూడా కుదిపేసింది. అన్నింటికంటే అధికంగా పాకిస్థాన్ ప్రథాని నవాజ్ షరీఫ్ ను...

  • Nov 06, 11:00 AM

    కేరళవాసి జోతిష్యంతో వణుకుతున్న పాకిస్తాన్

    భారతీయ జ్యోతిష్యం అంటే దేశవిదేశాలలోని ప్రజలకు మంచి గురి. ఇక్కడి జ్యోతిష్యులు చెప్పిన జోస్యంలో నూటికి తొంబై తొమ్మిది శాతం పక్కాగా జరుగుతుందని వారు విశ్వసిస్తారు. అందులో కేరళా జ్యోతిష్యం పేరు చెబితే.. ఇక తిరుగుండదన్న నమ్మకం. ఇలాంటి నమ్మకమే పాకిస్థాన్...

  • Nov 06, 10:11 AM

    విమర్శలు వెల్లువ.. అయినా తప్పని హెయిర్ కట్

    ఎన్నికల వేళ కేవలం రాజకీయ స్వార్థంతోనే టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను నిర్వహిస్తుందని కర్ణాటక ప్రభుత్వంపై ఓ వైపు విపక్ష బీజేపి విమర్శలకు పాల్పడుతున్న క్రమంలో ప్రభుత్వ అదేశాలతో పోలీసులు మాత్రం జయంతోత్సవ వేడుకలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఎక్కడా ఎలాంటి శాంతిభద్రత...

  • Nov 06, 09:49 AM

    జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

    సుదూర పాదయాత్రకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంద్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభమైంది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 13 జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, నవ రత్నాలను(గతంలో ప్రకటించిన మానిఫేస్టో)ప్రజల్లోకి తీసుకెళ్లి.....

  • Nov 06, 08:51 AM

    టెక్సాస్ చర్చిలో మారణ హోమం

    అమెరికాలో గన్ కల్చర్ తో మరోసారి మారణ హోమం చెలరేగింది. టెక్సాస్‌లో ఓ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో తుపాకీ చేపట్టిన ఓ ఆగంతకుడు విచక్షణరహిత కాల్పులకు దిగాడు. ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 20...

  • Nov 06, 08:28 AM

    ఆ మాజీ గవర్నర్ పరిస్థితి విషమం

    గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన నారాయణ్ దత్ తివారీ (92) పరిస్థితి విషమంగా ఉంది. గత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్లు సమాచారం. సెప్టెంబరులో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనప్పటి...

  • Nov 04, 03:27 PM

    పీవీ సింధుతో అనుచిత ప్రవర్తన... ట్వీట్లు వైరల్

    హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి విమానంలో వెళ్తున్న గ్రౌండ్ స్టాఫ్ సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసి కలకలమే రేపింది. అజితేష్ అనే సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ట్వీట్...

  • Nov 04, 11:03 AM

    బంగారు తల్లులు.. అక్కడ కనకమహాలక్ష్ములు..

    బేటీ బచావో .. బేటీ పడావో అంటూ కేంద్రం తీసుకొచ్చిన పథకం ఎంత వరకు ప్రతిఫలిమిస్తుందో తెలియదు.. కనీసం శిశు కళ్యాణ్ పేరిట జీఎస్టీ అమలుకు ముందు వరకు దేశ ప్రజల కొన్న ప్రతీ వస్తువుపై అరశాతం మేర వసూలు చేసిన...