grideview grideview
  • Nov 02, 12:57 PM

    రాహుల్, ప్రియాంకలు అలా చేశారు: నిర్భయ తల్లి అశాదేవి

    ఐదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో పెనుసంచలనంగా మారిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన ఏకంగా అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అధికారాన్ని కూడా దూరం చేశాయనడంలో సందేహమే లేదు. ఈ ఘటనను అమకు అవకాశంగా మలుచుకున్న రాజకీయ పార్టీని రాష్ట్ర,...

  • Nov 02, 11:52 AM

    మరో కొత్త రాజకీయ పార్టీ.. స్థాపించిన డీఎస్సీ..

    కర్ణాటకలో ప్రముఖ హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన రోజుల వ్యవధిలోనే మరో కొత్త రాజకీయ పార్టీ కూడా అవిష్కృతమైంది. కర్ణాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష పార్టీని ఉపేంద్ర స్థాపించిన మరుసటి రోజునే అక్రమార్కుల గుండెళ్లో రైలు పరిగెత్తించిన కూడ్లిగి...

  • Nov 02, 11:07 AM

    అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

    న్యూయార్క్ నగరంలో ఉగ్రవాదులు అద్దె ట్రక్కుతో సృష్టించిన మారణకాంఢ విషాధాఛాయలు, ఘటన తాలుకు గుర్తులు కూడా ఇంకా చెరిగిపోకముందే.. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం మరో బీభత్సకాండకు మూగసాక్షిగా నిలిచింది. కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఓ వ్యక్తి తుపాకితో కస్టమర్లపై...

  • Nov 02, 10:34 AM

    గరుడ వేగ రిలీజ్ కు ముందు హీరో ఇంట మరో విషాదం

    మరో 24 గంటల వ్యవధిలో తనకు కెరీర్ లే అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న గరుడ వేగ చిత్రం విడుదల కాబోతున్న క్రమంలో హీరో రాజశేఖర్ కు మరో షాక్ తగిలింది. తన భార్య జీవిత సోదరుడైన మురళి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం...

  • Nov 02, 09:55 AM

    మళ్లీ పేలిన వంటింటి బాంబ్.. దర పెంపు

    లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్.. (ఎల్పీజీ) సిలిండర్.. అదేనండి వంటింటి బాంబును కేంద్రం మళ్లీ పేల్చింది. సబ్బీడి, సబ్సీడీయేతర సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌ ఒక్కింటికి రూ.4.50 పెంచారు. ఈ పెంపుదలతో ధర రూ.495.69కు పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను...

  • Nov 01, 08:13 PM

    ITEMVIDEOS: రాహుల్ తో సెల్ఫీ కోసం యువతి సాహసం

    ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారంతో గుజరాతh హోరెత్తుతోంది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా భరూచ్ లో కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్ షోలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఓపెన్‌ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం...

  • Nov 01, 07:02 PM

    ఎన్టీపిసీ పరిశ్రమలో పేలిన బాయిలర్.. 12 మంది మృతి

    ఉత్తర్‌ప్రదేశ్లోని రాయ్ బరేలిలో ఎన్టీపీసీకి చెందిన ఉంచహార్ ప్లాంటులో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రాయ్ బరేలి ఏడీజీ (లా...

  • Nov 01, 06:00 PM

    ఔవ్వ..! విద్యార్థులకు మద్యం తాగించి.. డాన్సులా..

    నవ్యాంధ్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోనీ చీపురుపల్లి బీసీ హాస్టల్లో సిబ్బంది విద్యార్థుల చేత మద్యం తాగించి డాన్సులు వేయించిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. హాస్టల్ సిబ్బంది మద్యం సేవిస్తూ నియంత్రణ కోల్పోయారు. అక్కడికి వచ్చిన విద్యార్థులకు కూల్...