గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యార్, మాజీ ప్రధాని పాకిస్థాన్ నేతలతో తన చంపడానికి సుఫారీ కూడా మాట్లాడుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్యనీయాంశంగా మారింది. అయితే ఇంతటి దారుణమైన అరోఫణలు...
ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకుంటారు.. పాదయాత్రలు చేస్తారు.. లేదా ముందుగానే వాగ్ధానాలను నెరవేర్చుతారు.. కుల సంఘాల నేతలతో చర్చలు జరిపి వారిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే ఇవన్నీ వ్యయప్రసాసలతో కూడినవి. ఇన్ని కష్టాలు...
భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యన్ ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయ ఒప్పందంపై భారత్, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నట్టు రష్యాకు చెందిన అర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. సంబంధిత చర్చలు తుది...
దేశీయ విమానయాన రంగంలోనే అత్యంత చౌక ధరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు తొలి బడ్జెట్ విమానయాన సంస్థగా ఖ్యాతికెక్కిన ఎయిర్ డెక్కన్ మళ్లీ వైమానిక మార్కెట్లోకి పునరాగమనం చేయనుంది. మద్యతరగతి ప్రజలకు కూడా విమానయాన అవకాశాన్ని కల్పించిన ఈ సంస్థ ...
అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. దేవాదాయ శాఖలో పనిచేస్తూ.. దేవుడి సోమ్ముకే పంగనామాలు పెట్టి.. సొంత ఆస్తిని పెంచుకున్న ఆ శాక ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ ఇంటిపై దాడులు చేసిన అధికారులు...
మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి అధికార పార్టీ తీర్థం తీసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఇవాళ అమె అధికారికంగా తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇప్పటికే అధికార పార్టీ...
బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కోంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. దీంతో బొగ్గు బ్లాకులు కుంభకోణం కేసులో మధుకోడాకు ఎదరుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణం కేసులో సుదీర్ఘకాలం విచారణ...
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆయన పోస్టుమార్టం పూర్తైన క్రమంలో క్రితం రోజునే అంత్యక్రియలు కూడా నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో విజయ్ సాయి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు...