grideview grideview
  • Dec 15, 12:33 PM

    సంక్రాంత్రి కన్నా ముందుగానే సంప్రదాయ పోటీలు..

    ప్రజలతో ముడిపడిన సంప్రదాయ అచారం కన్నా ఏ చట్టం, శాసనం ఎక్కువకాదని తమిళనాడు వాసులు మరోమారు రుజువుచేశారు. దీంతో మూగజీవాలను క్రూరంగా హింసిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో అంక్షల నడుమ అక్కడక్కడా.. నిర్వహించబడిన జల్లికట్టు.. గత ఏడాది మాత్రం పూర్తిగానే కనుమరుగయ్యింది. తమిళనాడు...

  • Dec 15, 11:57 AM

    సర్వోన్నత న్యాయస్థానం లింకింగ్ సమయాన్ని పోడిగించిందోచ్..!

    దేశపౌరులలో నెలకొన్న అందోళనను ఎట్టకేలకు అర్థం చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెసలుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేసిన క్రమంలో సుప్రీంకోర్టు దేశపౌరులకు భారీ ఊరట నిచ్చింది. ఆధార్‌...

  • Dec 15, 11:32 AM

    సుధాకర్ హత్యస్థలానికి రాజేష్.. వాడిని చంపేయండీ..

    తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో అతని భార్య స్వాతిని ఇటీవలే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముఖానికి గాయాలు కావడంతో క్రితం రోజులన అమె ప్రియుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ ను అదుపులోకి తీసుకున్న...

  • Dec 15, 10:31 AM

    మరదలికి ఏఎన్ఎం ఉద్యోగం.. విలేకరి అరెస్టు

    అతనోక న్యూస్ ఛానెల్ కు విలేకరిగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే వాటిని రికార్డ్ చేసి.. అక్రమాలు జరుగతున్నాయని ప్రజలకు తన న్యూస్ ఛానెల్ ద్వారా వెలువరించాల్సిన బాధ్యత వున్న ఆయన ఏకంగా...

  • Dec 14, 06:57 PM

    ఎగ్జిట్ పోల్స్ గెలుపును ఆ పార్టీకే కట్టబెట్టాయి..!

    రెండు దశాబ్దాలుగా తమ పార్టీకి కంచుకోటగా వున్న గుజరాత్ లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంతలా వచ్చినా.. సమకాలిన రాజకీయాలలో చక్రం తిప్పి తమదైన గెలుపును అస్వాధించడంలో తమకు తామే సాటి అని ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నిరూపించుకున్న...

  • Dec 14, 07:09 PM

    పార్టీ కార్యాలయ వివాదం.. స్పందించిన జనసేన

    పార్టీ కార్యాలయంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరిట ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని,  వివాదం నిజమైతే...

  • Dec 14, 05:57 PM

    కేంద్రమంత్రికి చికాకు పుట్టించిన ప్రయాణికులు..ఎలా.?

    కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుకు ఆయన సొంతశాఖకు చెందిన ఉద్యోగుల వల్ల పరాభవం ఎదురైంది. విమానయానంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న పరాభవాలను ఆయన ఎదుట ఏకరువు పెట్టారు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో ప్రయాణిద్దామని వచ్చి విమానం...

  • Dec 14, 05:30 PM

    పవన్ కల్యాన్ సహ ఫ్యాన్స్ కు వార్నింగ్.. వైసీపీ నేత అరెస్టు

    ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటుంది. ప్రత్యర్థి పార్టీలపై బెదిరింపులు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ఓ వైపు విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో రాష్ట్రంలో వెడిని రగుల్చుతున్న క్రమంలోనే మరోవైపు జనసేన అధినేత పవన్ పర్యటను చేస్తున్నారు. ఈ...