మూడున్నరేళ్ల పాలనపై విమర్శలు.. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి.. మిత్ర పక్షం అయినప్పటికీ బాబుపై పెదవి విరుస్తున్న బీజేపీ... క్రమక్రమంగా బలపడుతున్న ప్రతిపక్షాలు. ఇన్నీ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీట్ల కేటాయింపుల పై...
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. అధికార పార్టీ తరపున క్రితం రోజున ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఆయనపై కొందరు గుర్తు తెలియని యువకులు దాడికి పాల్పడ్డారు. అది కోడిగుడ్లతో. దీంతో ఒక్కసారిగా అనూహ్య...
మాన్ హటన్ సబ్ వే స్టేషన్ వద్ద పైప్ బాంబు పేలుడు అమెరికాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాంబును పేల్చడంలో విఫలమైన అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాది, బంగ్లాదేశ్ పౌరుడు అకయ్యద్ ఉల్లాహ్ (27) తన ఉద్దేశం ఏంటో వివరిస్తూ ఫేస్...
కాపులను బీసీల్లో చేర్చి 5శాతం రిజర్వేషన్లు కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకేశారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో కాపు జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పద్మనాభం మాట్లాడుతూ... చంద్రబాబు...
బ్యాంకులు, బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నా.. మోసపోయేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పైన దగా, కింద దగా, కుడిఎడమల దగా దగా అన్న విధంగానే నేరాగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తగా అలోచించి మరీ మోసాలకు పాల్పడుతున్నారు....
అధికార పార్టీలో వున్నమన్న ధీమా.. అందులోనూ కేంద్రమంత్రులుగా బాద్యతలు వుండటం అంటే అది తక్కువేం కాదు. అయితే వాటిని ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వినియోగించాల్సిందిపోయి.. అనవసర వివాదాలకు దారితీసేలా కొందరు కేంద్రమంత్రులు వ్యహరిస్తున్న తీరు అధికార పార్టీకి,...
తమిళనాడులోని ఉడుమల్ పేటలో జరిగిన పరువు హత్యలో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. గత ఏడాది మార్చి 13న వధువు తండ్రి కొత్త జంటపై కత్తులతో దాడి చేయగా, వరుడు అక్కడికక్కడే ప్రాణాలను కొల్పయాడు. అతని భార్య మాత్రం తీవ్ర గాయాలపాలైంది....
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి అంతా గప్ చుప్. ఇక ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే తెరవెనుక కార్యకలాపాలకు తెరలేవనుంది. ఇవాళ గుజారత్ లో రెండో దశ పోలింగ్ ముగియడంతో ఇన్నాళ్లు ప్రజలకు చెవులకు...