రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకునే విషయంలో రాష్ట్ర పార్లమెంటు సభ్యులు ఎందుకు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారో అర్థంకాని విషయంగా మారిందని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు...
రిలయన్స్ జియో మరోసారి తన ట్రిపుల్ క్యాష్బ్యాక్ ఆఫర్ గడువును పొడిగించింది. మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ.. కొత్త డెడ్లైన్గా డిసెంబర్ 25గా నిర్ణయించింది. అప్పటి వరకు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అంతకుముందు ప్రకటించిన ఈ ఆఫర్...
తాజా గెలుపు కమలం పార్టీలో కొత్త షోష్ నింపుతోంది. ఈ క్రమంలో ఒక్కో నేతలు మీడియా ముందుకు వచ్చి తమ స్పందన తెలియజేస్తున్నారు. అయితే బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. 2019లో...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 92 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్లో బీజేపీ మొత్తం 99 స్థానాలు...
నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసమే నోట్ల రద్దును చేపట్టామని ప్రకటించిన కేంద్ర ఆ నిర్ణయం తీసుకున్న తరువాత సుమారు 14 నెలలు మరో సముచిత నిర్ణయం తీసుకుని డిజిటల్ లావాదేవీలకు ప్రతిబంధకంగా వున్న అడ్డంకులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా...
బొగ్గు కుంభకోణం కేసులో గనుల అక్రమ కేటాయింపులకు పాల్పడి మసి అంటుకుని దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు న్యాయన్థానం ఇవాళ శిక్షను వెలువరించింది. ఢిల్లీలోని ప్రత్యేక సీబిఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువరిస్తూ.. మధుకోడాకు మూడేళ్ల కఠిన...
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ నేతల మధ్య లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 19 ఏళ్లపాటు సుదీర్ఘంగా కాలంగా పార్టీ బాధ్యతలను మోసిన అధినేత్రి, తల్లి సోనియా గాంధీ నుంచి ఆయన పార్టీ పగ్గాలను అందుకున్నారు....
కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ ఎంపీ కమల్ నాథ్ కు తన సోంత పార్లమెంటరీ నియోజకవర్గంలో అపాయకర ఘటన ఎదురైంది. ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్ ను ఏకంగా మాజీ మంత్రికి గురిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం...