వాహనదారులను ఎప్పటిఅప్పుడు అలర్ట్ చేసి,.. అవగాహన కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు ఓ అడుగు ముందేవున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన నేపథ్యంలో మరోమారు సోషల్ మీడియా వేదికగా నగర వాహనదారులను అప్రమత్తం చేసి.. అవగాహన కల్పించే చర్యలకు పూనుకున్నారు....
స్వాతి భర్త సుధాకర్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవని, కేవలం స్వాతి కోరిక మీదటే అతని హత్యకు సహకరించానని రాజేష్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అయితే స్వాతి అంటే తనకెంతో ఇష్టమని అందుచేతే తాను సుధాకర్ హత్యకు...
కేంద్రమంత్రులకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందా..? అంటే అవుననే వాళ్ల సంఖ్య బలంగానే వినిపిస్తుంది. ఓ కేంద్రమంత్రి స్వయంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వున్న సభలో అమ్మాయిలు జీన్స్ ధరిస్తే పెళ్లి చేసుకునే పురుషులు ఎంతమంది వుంటారని ప్రశ్నించారు..? ఆ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఉలక్కిపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మావోయిస్టుల ఉనికి లేదని చెప్పాలి. అయితే అడపాదడపా మావోలు తమ ఉనికిని చాటుకుంటూనే వున్నారు....
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత నీరజ్ వోరా(54) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ వేకువజామున ముంబైలో చనిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు. హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి జారుకున్న ఆయన...
చిన్ననాటి నుంచి అత్యంత ప్రేమగా పెంచి, పెద్ద చేసిన కూతురిని అన్ని తామై పెంచారు. అయితే యుక్త వయస్సురాగానే అమె తన తల్లిదండ్రులందరినీ కాదనుకుని ఓ యువకుడిని ఇష్టపడింది. అయితే తమ కన్నా కులం తక్కువైన యువకుడితో ప్రేమ వ్యవహారాలు సాగించడం...
భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు దేశంకాని దేశంలో పరాభవం ఎదురైంది. అమెకు మాత్రమే కాదు అమెతో పాటు డజన్ల కొద్ది భారతీయులకు ఈ అనువాన్ని చవిచూడాల్సి వచ్చింది. కేవలం భారతీయులకే కాదు బ్రిటిష్ ఎయిర్ వేస్...
బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే తేదీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఇప్పటి వరకు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ తేదీని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది....