యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి గుదిబండలా తయారై.. ఆ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణమైన అవినీతి కుంభకోణాల్లో అతిపెద్దదైన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో పాటియాలా హౌస్ కోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. పలువురు ఈ కేసు విషయమై...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన అర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 258 పోలింగ్...
వివాహాలకు వచ్చే అతిథులపై పూలు, పన్నీరు చల్లడం సాధారణమే. అయితే కాసింత సంపన్నుల ఇళ్లలో రిటన్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా తెలిసిందే. ఇక తమ పరపతి చాటుకునే ప్రయత్నంలో పెళ్లి వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడమూ కామనే. కానీ పెండ్లికి వచ్చిన...
ధేశంలో పెను సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో.. పాటియాలా హౌస్ కోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. డీఎంకే సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, రాజ్యసభ సభ్యురాలు డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళిలకు భారీ ఊరటనిస్తూ...
ధేశంలో పెద్ద నోట్లతో అవినీతి అంతకంతకూ పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో అప్పటి వరకు చెలామణిలో వున్న పెద్దనోటు కంటే రెట్టింపుస్థాయి విలువైన నోటును గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరి దృష్టి పడకుండా...
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు అన్న కవి మాటలు నిజమవుతున్నాయి. ఆధునిక మానవుల్లో మంచితనం కొడిగడుతోంది. సంకుచిత ధోరణితో మనిషి కుంచించుకుపోతున్నాడు. మనిషికి మనిషే సాయం చేసుకోవాలన్న ఇంకితాన్ని మర్చిపోయాడు. ఎంతో విలువైన ప్రాణం పోతున్నా చోద్యం...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ కోటకు బీటాలు వారాయన్న సత్యాన్ని కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వం గ్రహించినట్లుంది. గుజరాత్ ఎన్నికలలో విపక్ష పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో తర్జనభర్జన పడిన బీజేపి నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆ...
సినీ రంగ ప్రముఖులపై ఈ మధ్య కేసులు నమోదు కావడం.. దీంతో న్యాయస్థానాలు వారిపై వారెట్లు జారీచేయడం.. సాధారణంగా మారిపోయింది. ఇలాంటి కేసుల్లో కొందరు వాటిని చివరి వరకు ఎదుర్కొంటుండగా, మరికొందరు మాత్రం వారెంట్లు జారీ అయిన తరువాత దిద్దుబాటు చర్యలకు...