తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. అయితే ఇంకా పలు ప్రాంతాల్లోని యువత మాత్రం ఈ సంబరాల జోష్ నుంచి పక్కకు తప్పుకోలేకపోతుంది. దీంతో యువతను అట్రాక్ట్ చేసేందుకు కొందరు నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు...
తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధిష్టానంపై గత కొంత కాలంగా ముభావంగానే వుంటూ వస్తున్నారు. గవర్నర్ పదవి నేపథ్యంలో ఊహాత్మక మౌనాన్ని వహించి.. అటు అధికారపక్షంపై కానీ ఇటు విపక్షాలపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు దేశంలోనే ప్రముఖ నటులుగా ఖ్యాతిని సొంత చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు విలక్షణ...
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల శఠగోపం పెట్టి విదేశాలకు తరలివెళ్లిన కింగ్ ఫిషర్ గ్రూప్ సంస్థల అధినేత విజయ్ మాల్యా ఘటన వెలుగుచూసిన తరుణంలోనే ఇలాంటి మార్గంలోనే పయనిస్తున్న బడాబాబులు ఏకంగా వేల సంఖ్యలో వున్నారని, వారి నుంచి దేశీయ బ్యాంకులకు...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. దక్షిణ ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన రోడ్డుప్రమాదంలో కరీంనగర్ జిల్లావాసి నరహరి భరత్ రెడ్డి(37) మృతి చెందాడు. పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి...
తన సోదరి ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మౌనాన్ని వీడాలని డిమాండ్ చేస్తూ ట్విట్ చేసిన దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. మరో మారు బీజేపిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు...
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. మ్యాన్ హోల్ లో ద్విచక్రవాహనంతో సహా పడిపోయిన ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. పడిపోయిన తర్వాత బైక్ నుంచి పెట్రోల్ లీక్ కావడం.. అకస్మాత్తుగా మంటలు అంటుకుని ఒక్క ఉదుటున వ్యాపించడంతో యువకుడు అక్కడికక్కడే...
చంచల్ గూడ జైలులో వున్న మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఇవాళ గుజరాత్ యువనేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ ఉదయం పరామర్శించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద అనుమతి లేకుండా నిరసనకు దిగి.. శాంతిభద్రతలకు...