grideview grideview
  • Jan 22, 09:27 AM

    రూపాయికే చీర.. పక్షం రోజుల పాటు మహిళలకు అఫర్

    ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఎదో ఒక జిమ్మిక్కుతో ప్రజలను అకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి దేశ ప్రజలక ఖాతాలలో వేస్తామని, ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ...

  • Jan 22, 08:46 AM

    కోలాహలంగా మారిన జనసేన కార్యాలయం.. కాసేపట్లో కొండగట్టుకు పవన్

    జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజనేయ స్వామి అలయ దర్శనానికి మరికొద్ది సేపట్లో బయలుదేరేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు చేరుకుని అక్కడ స్వామివారి దర్శనాన్ని చేయనున్నారు. ఆ తరువాత ఆయన తన నిర్విరామ...

  • Jan 21, 03:21 PM

    విలీన కామెంట్లు.. మోత్కుపల్లి పై వేటు?

    టీఆర్ఎస్ లో టీటీడీపీని విలీనం చేయాలంటూ మోత్కుపల్లి నరసింహులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ, మోత్కుపల్లిపై చర్యలు తీసుకునే యోచనలో పార్టీ అధిష్టానం ఉందని అన్నారు. వికారాబాద్...

  • Jan 21, 03:09 PM

    జనంలోకి జనసేనాని.. వీలైతే పాదయాత్ర, లేకపోతే రోడ్ షో

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర వివరాలను ప్రకటించారు. రేపట్నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుంది. తొలుత నాలుగు రోజులపాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ తెలిపారు. 2009లో జరిగిన ప్రమాదం నుంచి తనను ఆంజనేయస్వామే కాపాడాడని... అందువల్ల...

  • Jan 21, 03:01 PM

    గవర్నర్ పై టీ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

    కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖరరావుగా, మంత్రి హరీష్ రావును కాళేశ్వర్ రావుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పై తెలంగాణ...

  • Jan 20, 08:51 PM

    ‘‘మీ కోసం వస్తున్నా.. అశీర్వదించండీ’’: పవన్ కల్యాన్

    నవ్యాంధ్రలో చలోరే చలోరే చల్ పేరుతో పర్యటన చేసిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇక తెలంగాణ పర్యటనకు రెడీ అయ్యారు. అయితే తెలంగాణలోని కొండగట్టు నుంచి రెండు రాష్ట్రాలలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. 'మీ ముందుకు...

  • Jan 20, 07:41 PM

    తొగాడియాపై వేటుకు సిద్దం.? 2019 ఎన్నికలే లక్ష్యం..

    తనను ఎన్‌ కౌంటర్‌ చేసేందుకు కుట్ర జరిగిందని వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా వారం రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణల అనంతరం సంఘ్‌ పరివార్‌ లో వాటిపై పెద్ద చర్చ...

  • Jan 20, 06:54 PM

    ఇక అక్కడ ఫోన్ కాల్స్ నిషిద్దం.. లేదు

    ‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్‌లను స్విచాఫ్ చేయండి’’ అంటూ విమానం టేకాఫ్ సమయంలో ఎయిర్‌హోస్టెస్ రిక్వెస్ట్ చేస్తుంది. ఇంతవరకు భారత్‌లో ఏ విమానం ఎక్కినా ఇదే సీన్. కానీ ఇక నుంచి సీన్ మారబోతోంది. విమానంలో ప్రయాణిస్తూ కూడా మొబైల్ ద్వారా...