గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కు సీఎం పదవి దక్కకపోయినా.. అధికారంలోని కేంద్రం అమెకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది. అమె మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆనందీబెన్ పటేల్ను రాష్ట్రపతి...
గుడికో, వేడుకకో వెళ్లినప్పుడు చెప్పులు పోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే చెప్పులు పోతే.. మాత్రం మంచిదని కూడా మన పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇలా అని ఎవరి విషయంలోనైనా సర్దుకుపోవచ్చునేమోకానీ, ఏకంగా దేశానికి చెందిన ప్రముఖుల విషయంలో మాత్రం సర్థుకుపోలేము. అయితే...
ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. అప్ పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా సీఈసీ దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చింది. అమ్ ఆద్మీకి...
జయలలిత కుమార్తెగా చెప్పుకుంటున్న అమృత వ్యవహారం మరోమారు బయటకు వచ్చింది. తాను జయ కుమార్తెనంటూ తెరపైకి వచ్చిన అమృత ఆమధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను జయ కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత...
తమ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని సూచిస్తూ జనసేన పార్టీ ఈ రోజు ప్రెస్ నోట్ విడుదల చేసింది. 'జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది నిజంగా సిగ్గు చేటు అని చెప్పారు....
సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహేష్ పై దాడి చేసింది తామేనంటూ ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ప్రతీ చిన్న విషయానికి మహేష్ కులం ప్రస్తావన తీసుకువస్తుండటంతోనే తాము ఈ దాడికి...
గురువింద గింజ లాంటి వాళ్లు సమాజంలో పరపతి కోసం వెంపర్లాడటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి గురవిందలు ఏకంగా అకాశంపైనే ఉమ్మి వేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అకాశంపై ఉమ్మివేస్తే ఏం జరుగుతుందో బాగా అనుభవం గడించిన వీళ్లు...