grideview grideview
  • Jan 19, 03:20 PM

    డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

    డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్ష విధించని కోర్టు.. డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న డ్రంక్ అండ్...

  • Jan 19, 10:47 AM

    ఆదర్శవాది: మళ్లీ రిపీట్ కాదంటూ జరిమాన కట్టిన ఎంపీ..

    ఆయన ఓ పార్లమెంటు సభ్యుడు. అందులోనూ ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ. ఇంకేముంది.. అధికారమే తమదైనప్పుడు తమను ప్రశ్నించే ధైర్యం ఎవరికి వుందన్న రేంజ్ లో ఫీలవుతుంటారు కొందరు నేతలు. అయితే అనుకోకుండా తన జీపు సాంకేతిక లోపం తలెత్తగా,...

  • Jan 19, 09:59 AM

    గొంతుకోసి అతిదారుణంగా జానపద గాయని హత్య..

    హర్యానా గాయని మమతా శర్మ అదృశ్యఘటన విషాదాంతమైంది. కొన్న రోజుల క్రితం అదృశ్యమైన ఈ గాయని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సొంత జిల్లా రోహ్ తక్ లోని ఆయన స్వగ్రామం బనియానీకి సమీపంలో ఆయనకు చెందిన పోలాలకు...

  • Jan 19, 09:15 AM

    ITEMVIDEOS: డక్ వాక్ తో విద్యార్థి ప్రాణాలు తీసిన కార్పోరేట్ పాఠశాల..

    కార్పోరేట్ పాఠశాలల అడగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. బాహ్య ప్రపంచానికి తామ క్రమశిక్షణ ఎంత విధిగా పాటిస్తామో చూపించుకుని ప్రచారానికి వినియోగించుకునే పాఠశాలలు అదే స్పూర్తిని విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించేందుకు మాత్రం వినియోగించడంలేదు. కేవలం శిక్షలను వేసి.. ఫీజలును సక్రమంగా...

  • Jan 18, 04:58 PM

    గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ విమానం.. ఎక్కడికో తెలుసా.?

    రాజధాని లేని రాష్ట్రంగా సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం నిలిచిన నవ్యాంద్రప్రదేశ్ అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి ఏకంగా సచివాలయం, అసెంబ్లీలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకున్న రాష్ట్రం.. ఇక అమరావతికి అత్యంత చేరువలోని గన్నవరం...

  • Jan 18, 04:03 PM

    ప్రధాని మోడీపై ప్రవీణ్ తొగాడియా సంచలన అరోపణలు

    విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని, తన గొంతును మౌనంగా వుంచేందుకు ఈ విధమైన కుట్రలు పన్నుతున్నారని అరోపించారు. ఇందులో భాగంగా...

  • Jan 18, 03:18 PM

    పరిష్కారం దిశగా.. ఆ నలుగురితో సీజేఐ భేటీ..

    సుప్రీంకోర్టు పరిపాలన సజావుగా లేకపోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి చేరిందంటూ బహిరంగంగా ప్రకటించిన నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తో భారత ప్రధాన న్యాయమూర్తి...

  • Jan 18, 02:41 PM

    లైంగికదాడుల నివారణ చర్యలపై దృష్టిసారించిన కేంద్రం..

    దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమౌతున్న క్రమంలో వాటిని అరికట్టేందుకు తొలివిడతగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందుగా రోడ్డు రావాణ మార్గంలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం చర్యలను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్...