ప్రముఖ సినీ నటి అమలాపాల్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. అమెకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించింది. పన్ను ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెపై పోలీసులు కేసు నమోదు చేయడం.. కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని...
దేశ అర్థిక రాజధానిగా బాసిలుతున్న ముంబై మహానగరంలోని అమ్మాయిలు, యువతులు, మహిళలకు అక్కడి పోలీసులు కొన్న కీలక సూచనలు చేశారు. రాత్రింబవళ్లు ఏకం చేసేలా సాప్ట్ వేర్ కంపెనీల రాకతో పగలు రేయి తేడా లేకుండా కార్యాలయాల్లో కష్టపడి ఇళ్లకు చేరుకునేందుకు...
ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లి తమ వాణిని వినిపిస్తూ.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ పాదయాత్ర చేస్తున్న విపక్ష నేత వైఎస్ జగన్ కు అంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన విజయవాడలో మాత్రం ఎదురుదెబ్బ తగలనుందా..? ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కాపు...
రవికానని, నిషీధిలోని నిజాలను కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చేవాడు జర్నలిస్టు. అది నుంచి నేటి వరకు ఎన్నో సత్యాసత్యాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి.. ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ బెదరకుండా, దేనికి అశించకుండా, అవసరమైన నేపథ్యంతో తన ప్రాణాలను కూడా త్యజించే సత్యాన్వేషి...
పండుగ పర్వదినాన.. తన సొంతూరికి వెళ్లి అక్కడే తన కుటుంబ సభ్యలతో వేడుకలను జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి మాత్రం ఓ అనన్యసామాన్యమైన పని చేశాడు. ఏకంగా రాజకీయ విమర్శకుల చేత కూడా శబాష్ అనిపించుకున్నాడు. అదేంటి.. అంటారా..?...
సంక్రాంతి పర్వదినం రోజున అమాయక వాహనచోదకుల ప్రాణాలు గాల్లో కలవకుండా వుండేందుకు పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా మద్యం మత్తులో వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందుకు అనేక చోట్ల పోలీస్ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. పండగ అంటేనే...
విహార యాత్రలో మరోమారు విషాదం సంభవించింది. వారాంతంలో విద్యార్థులు సరదాగా చేసిన విహారయాత్ర.. చివరికి విషాదంగా ముగిసింది.పాఠశాలలు, కాళాశాలలు విద్యార్థులను విహారయాత్రలకు పంపాలంటేనే భయంతో వణికిపోతున్న తల్లిదండ్రుల అందోళనలు మరోమారు అర్తనాథాలు పెట్టేలా చేశాయి. అరేబియా సముద్రంలో బోటు తలకిందులైన ఘటనలో...
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు కూడా తమ గళాన్ని వినిపించాలని ఆయన...