కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధించే మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ సారి మాత్రం కొంత ఢిఫరెంట్ గా స్పందించారు. ప్రధాని మోడీ సహా బీజేపి పార్టీపై వాటి అనుసంధాన సంస్థలు అర్ఎస్ఎస్...
దేశ ప్రజల ముంగిట్లోకి పాస్ పోర్టులను అత్యంత వేగంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. అందులో భాగంగానే తమ శాఖ కూడా వేగిరంగా సేవలను అందిస్తుందని అన్నారు. గతంలో కంటే...
భాగ్యనగరంలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అపశృత్రులు లేకుండా సవ్యంగా సాగిపోయింది. అమీర్ పేట నుంచి ఎల్బీనగర్ మార్గంలో మాత్రం ఇంకా పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అదేశించడంతో శరవేగంగా పనులు చేస్తున్న...
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపై జిల్లా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీడీఎస్ కార్యాలయం బకాయిల చెల్లింపు విషయంపై ఆమె వైఖరిని నిలదీసింది. ఐసీడీఎస్ భవనాన్ని అద్దెకు తీసుకుని.. బకాయిలు 3 లక్షల రూపాయలకు చేరినా చెల్లించడం లేదు. దీనిపై ఐసీడీఎస్...
భలే మంచి చౌక భేరము.. ఇది విడిచినన్.. అంటూ సాగే పాత పాట గుర్తుకు వస్తుందా..? కానీ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమాజాన్ లో మాత్రం ఈ ఏడాదిలోనే తొలిసారిగా మంచి ఆఫర్లతో గ్రేట్ ఇండియన్ సేల్ మరోసారి ముందుకు...
న్యాయస్థానాలలో కేసులు ఇకపై త్వరగా క్లియర్ కానున్నాయి. ఇన్నాళ్లు పలు కేసులకు సాక్షాలు లేకపోవడం వల్ల అనేక కేసులు ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాలలో పెండింగ్ లో వున్నాయి. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న క్రమంలో న్యాయమూర్తుల సంఖ్య తదనుగూణంగా పెరగడం లేదని...
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోయా హత్య విషయంలో స్పందించిన సీనియర్ న్యాయమూర్తుల అంశం యావత్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. న్యాయవ్యవస్థ పూర్తిగా అందోళనకర పరిస్థితులను ఎదుర్కోన్న ఈ నేపథ్యంలో ఆ విషయం సద్దుమణగకముందే మరో సుప్రీంకోర్టు సీనియర్...
అదర్శవాదులుగా అరుదైన వ్యక్తులను మాత్రమే ఈ సమాజం గుర్తిస్తుంది. వారి గురించి, వారు ఎంతలా కష్టించి..ఉన్నత శిఖరాలను అధిరోహించిన విషయాల గురించి కూడా తల్లిదండ్రులు పిల్లలకు కథల రూపంలో చెబుతారు. తమ పిల్లలు కూడా వారంత వ్యక్తులుగా ఎదగాలని అకాంక్షిస్తారు. అలాంటి...