Minister thota narasimham nodded off in annavaram temple

thota narasimham nodded off, minister thota narasimham nodded off, thota narasimham, thota narasimham Wife indefinite deeksha, vani indefinite deeksha,

minister thota narasimham nodded off in annavaram temple, thota narasimham nodded off,

పడిపోయిన మంత్రి తోట - భార్య నిరవధిక దీక్ష

Posted: 08/10/2013 02:35 PM IST
Minister thota narasimham nodded off in annavaram temple

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో మంత్రి తోటనరసింహం సొమ్మసిల్లి పడిపోయారు. సమైక్యాంద్రకు మద్దతుగా జగ్గంపేట నుంచి అన్నవరం వరకు బైక్ రయాలీ నిర్వహించిన అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ఆలయంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మంత్రిని అన్నవరం దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

 

మంత్రి తోట నర్సింహం భార్య నిరవధిక దీక్ష

సమైక్యాంధ్రకు మద్దతుగా కాకినాడలో మంత్రి తోట నర్సింహం భార్య వాణి నిరవధిక దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. మరోవైపు కాకినాడలో ఐదువేల బైక్‌లతో మంత్రి తోట ర్యాలీ నిర్వహించారు.

 

వేదిక ఏర్పాటు

సమైక్య ఉద్యమంలో భాగంగా జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక శనివారం ఏర్పాటైంది. కన్వీనర్‌గా రిటైర్డ్ వీసీ బాలమోహన్‌దాస్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు సంబంధం లేకుండా ఉద్యమిస్తామని ఆయన తెలిపారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more