Private bus travellers squandling money from passengers

Private bus travellers squandling money from passengers, seemandhra bandh, samekyandhra agitation in seemadhara regions, vizag to hyderabad private bus travellers

Private bus travellers squandling money from passengers, seemandhra bandh, samekyandhra agitation in seemadhara regions, vizag to hyderabad private bus travellers

ముక్కు పిండి వసూలు చేస్తున్నారు

Posted: 08/14/2013 01:02 PM IST
Private bus travellers squandling money from passengers

తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రులు చేపట్టిన సకలం బంద్ వారికే ముప్పు తెచ్చిపెడుతుంది. నిన్నటి నుండి సీమాంధ్రలో సకలం బంద్ కి ఏపీ ఎన్జీవోలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడి సేవలు అక్కడ నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు బస్సు ఏజెన్సీలు ప్రయాణికులు వద్ద నుండి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. విశాఖ పట్నం నుండి హైదరాబాద్ కి ఎవరైనా అత్యవసర పని నిమిత్తం హైదారాద్ కి వస్తే వారి వద్ద నుండి అక్షరాల 2500 రూపాయాలు వసూలు చేశారు. సాధారణంగా వైజాగ్ నుండి హైదరాబాద్ కు సాధారణ సమయంలో 800 వందలు ఉంటుంది. పండగ సీజన్లలో దానిని రెట్టింపు చేస్తారు. కానీ ఉద్యమం పేరుతో అందినంత దోచుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు సీమాంధ్ర ఉద్యమకారుల పై మండి పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమైక్య వాదులు ప్రైవేటు బస్సు ఆపరేటర్లను హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more