grideview grideview
  • Nov 15, 03:02 PM

    తన్నుకుపోతుంటే చేతులు చాచి కూర్చునేది లేదు : లగడపాటి

    రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా వీరులపాడు రచ్చబండలో పాల్గొన్న లగడపాటి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. రాజధానిగా భావించే పలు కంపెనీలు,...

  • Nov 12, 02:08 PM

    అమ్మ గుడిలో అవకతవకలు..!

    క్రిష్ణా జిల్లాలోని దుర్గ గుడిలో వివిధ పనుల సందర్భంగా పిలిచిన టెండర్లలో పలుమార్లు అవకతవకలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సిబ్బందికి ఆహారపొట్లాలు సరఫరా చేసేందుకు దుర్గ గుడి అధికారులు టెండర్లు పిలిచారు. ముగ్గురికి కాంట్రాక్టులను అప్పగించారు....

  • Nov 06, 09:16 AM

    బెజవాడ రైలులో గ్యాంగ్‌రేప్‌

    విజయవాడలో ఒక వివాహిత యువతిపై ముగ్గురు అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న బోగీల క్లీనింగ్‌ యార్డులో ఈరోజు వేకువజామున ఈ సంఘటన జరిగింది. రైలు బోగీలోనే నిందితులు యువతిని బెదరించి అత్యాచారానికి తెగబడ్డారు.   విజయవాడ...

  • Nov 05, 01:28 PM

    సోనియా గురించి జగన్ పత్రికల్లో..?

    వైసీపీ అధినేత జగన్ సోనియాగాంధీ పెంపుడు చిలక అని , ఆమె పలకమన్నదే ఆయన పలుకుతూ, తన పత్రికల్లో రాస్తూ ఛానల్‌లో చూపిస్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పామర్రులో టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు.  ...

  • Nov 01, 01:50 PM

    పనికిమాలిన పార్టీ : ఎంపీ లగడపాటి

    తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఓ పనికిమాలిన పార్టీ అని, ఆ పార్టీ నేతల మాటలు విని రాష్ట్ర విభజన చేయడం అవివేకమని, సమైక్య రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్...

  • Oct 30, 04:00 PM

    సోనియా రాక కోసం టిడిపి నేత ఉమా

    సమైక్యాంధ్ర ద్రోహి సోనియాను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సమైక్య వాదులంతా అడ్డుకుని సోనియాకు తగిన గుణపాఠం చెప్పాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులలో ఉంటే విభజన వాదం పెట్టుకుని చిదంబరం శిష్యుడు విజయకుమార్‌తో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయటం...

  • Oct 26, 12:13 PM

    వరదతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజీ

    భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 70 గేట్లను ఎత్తివేసి, 4.45 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 12.9 అడుగులకు చేరింది. నీటిమట్టాన్ని 12 అడుగులకు తగ్గించేందుకు...

  • Oct 25, 10:36 AM

    ఇంద్రకీలాద్రిపైకి వాహనాల నిలిపివేత- బీభత్సం

    విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం మీదకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారే అవకాశం...