grideview grideview
  • Apr 22, 01:57 PM

    లగేజ్ బ్యాగ్‌లో మద్యం బాటిళ్లు. రెండు ఏటీఎంలు చోరీ?

    తిరుమలలో మద్యం అమ్మరాదని ఒక పక్క ధర్నాలు, దీక్షాలు చేస్తున్నారు. తిరుమలలో మద్యం నిషేదించాలని తిరుమల ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఏకంగా ఒక భక్తుడు శ్రీవారి గుడిలోకి మద్యం సీసాలు తేవటానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకున్నారు. అలిపిరి...

  • Apr 20, 10:43 AM

    పాదయాత్ర చేస్తున్న బాబు బాగుండాలి : జగన్

    ప్రజల కోసం 64 ఏళ్ళ వయస్సులోపాదయాత్ర చేపట్టి ప్రజలకు బాసటగా నిలిచి ప్రతి పల్లెను పరిశీలిస్తూ, ప్రతి గుండెను పలకరిస్తూ తన ప్రాణానికన్నా ప్రజలే దేవుడ్లుగా భావించి అండగా నిలిచిన మహోన్నత నాయకుడు చంద్రబాబు అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర...

  • Apr 20, 10:28 AM

    రుయా బంద్‌ : ఎమ్మెల్యే

    ఖాళీగావున్న పోస్టులను భర్తీ చేయడం, ఉద్యోగులపై పనిభారం తగ్గించడం, జీతాలను పెంచడం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం నాల్గవ తరగతి ఉద్యోగులు ఈ నెల 15వ తేదినుంచి రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఇందుకోసం నెలరోజుల ముందే ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు...

  • Apr 19, 10:32 AM

    తిరుమల సమాచారం?

    శ్రీవారి అర్జిత సేవలు వసతి సమాచారం కోసం టీటీడీ కాల్‌ సెంటర్‌ నెంబర్లు 0877 - 2233333 , 2277777 , 2264252. టీటీడీ దాతల వివరాలకు 0877 - 2263472 కు సంప్రదించండి. ఉచితసేవలకు ఇతర కార్యక్రమాలకు లంచం అడిగితే...

  • Apr 19, 10:09 AM

    రైతుల గురించి ఆలోచిస్తున్న లోకేస్ బాబు

    రైతులను ఎప్పటికి మరవద్దని నాన్న చెప్పారని , ఆయన స్పూర్తితో రైతుల అభివ్రుద్దికి క్రుషి చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా లోకేష్ పాడి రైతుల సంక్షేమ నిధి ప్రారభ కర్యకమంలో...

  • Apr 19, 09:53 AM

    ‘మీ సేవ’ చేయలేం

    జనన మరణ వివరాలతోపాటు, ఓటరు, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్రాల్లో సాంకేతిక కారణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యం వెరశి సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్ల్లె, శ్రీకాళహస్తి,...

  • Apr 18, 03:21 PM

    విశాఖ గిరిపుత్రులకు శ్రీవారి దర్శనం?

    జీవితంలో తొలిసారిగా సప్తగిరీశుడిని విశాఖపట్టణం గిరిపుత్రులు ఆనందం పరమానందతో దర్శించుకున్నారు. శ్రీ శారదపీఠాధిపతి స్వరూపానంరేంద్ర సరస్వతి పర్యవేక్షణలో 712 మంది గిరిపుత్రులు తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. తిరుపతి వరకు రైలు ద్వారా చేరుకున్న గిరిపుత్రులు భక్తిభావంతో గోవిందనామ స్మరణతో హోరెత్తించారు. తొలిసారిగా...

  • Apr 18, 03:08 PM

    కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న నటుడు నితిన్

    సినిమా భారీ విజయం సాధించాలనే ఉద్దేశంతో .. ఈ మద్య కాలంలో సినీ నటులు, దర్శకుడు, నిర్మాతలు సినిమా విడుదలకు ముందు రోజు దేవుళ్ల పై ఆదారపడుతున్నారు. బాద్ షా సినిమా విడుదలకు ముందు రోజు దర్శకుడు శ్రీను వైట్ల కూడా...