ప్రజల కోసం 64 ఏళ్ళ వయస్సులోపాదయాత్ర చేపట్టి ప్రజలకు బాసటగా నిలిచి ప్రతి పల్లెను పరిశీలిస్తూ, ప్రతి గుండెను పలకరిస్తూ తన ప్రాణానికన్నా ప్రజలే దేవుడ్లుగా భావించి అండగా నిలిచిన మహోన్నత నాయకుడు చంద్రబాబు అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యతలను చేపట్టి బడుగు జీవులకు బాసటగా నిలవడానికి కృషి చేయాలని ప్రజలంతా వేయి కండ్లతో ఎదురు చూస్తూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు గురజాల జగన్ మోహన్ తెలిపారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరి తరపున చంద్రన్నకు 64వ జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కష్టాలను కళ్లారా చూడడానికి వారి వెతలు తొలగించడానికి వస్తున్నా మీ కోసం కార్యక్రమం పూర్తి అయి రెండు వందల రోజులు అవుతున్న సందర్భంగా, అదేవిధంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని కోరుతూ ఆయనకు 64వ జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిసిఎన్ గ్రూప్స్ అధి నేత, గురజాల గ్లోబల్ పౌండేషన్ వ్యవస్థాపకుడు, పలమనేరు నియోజకవర్గ టిడిపి నాయకుడు గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకములు, హోమాలు, నిర్వహించి అనాధలకు, వృద్దులకు, వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గురజాల జగన్మోహన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more