Nara lokesh meeting dairy farmers in piler

nara lokesh meeting dairy farmers in Piler, nara lokesh meeting dairy farmers, nara lokesh, tdp, chanra babu naidu,

nara lokesh meeting dairy farmers in Piler

రైతుల గురించి ఆలోచిస్తున్న లోకేస్ బాబు

Posted: 04/19/2013 03:39 PM IST
Nara lokesh meeting dairy farmers in piler

రైతులను ఎప్పటికి మరవద్దని నాన్న చెప్పారని , ఆయన స్పూర్తితో రైతుల అభివ్రుద్దికి క్రుషి చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా లోకేష్ పాడి రైతుల సంక్షేమ నిధి ప్రారభ కర్యకమంలో పాల్గొన్నారు. రాజకీయాలు నాన్న చూసుకుంటారంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలోని హోటల్ వద్ద లోకేష్‌ను పలువురు టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ వ్యవహరాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా లోకేష్ ఆ అవకాశం ఇవ్వలేదు. 'నేను డెయిరీ పనిగా వచ్చాను. ఇప్పుడు రాజకీయాలు వద్దు. నాన్న (చంద్రబాబు) పాదయాత్ర కూడా ముగుస్తోంది కదా. ఇక ఆయన ఫ్రీగా ఉంటారు. ఆయనే చూసుకుంటారు' అని నాయకులకు సర్దిచెప్పారు. ఆయన్ను కలిసిన వారిలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు. కాగా, ఉదయం 8.40 గం టలకు రేణిగుంట చేరుకున్న లోకేష్.. పీలేరు పర్యటన ముగించుకుని సాయంత్రం మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణ మయ్యారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles