grideview grideview
  • Apr 17, 01:43 PM

    దేవుడి ముందే భక్తుల డబ్బులు దోచుకున్న దొంగ?

    శ్రీవారి ఆలయంలోనే దొంగలు స్వేచ్చగా తిరుగుతున్నారు. క్యూలో ఉన్న భక్తులను నిలువు దోచుకుంటున్నారు.  శ్రీవారి హుండీలో వేద్దామని తెచ్చిన నగదు దొంగలపాలవుతుందని బాధితులు వాపోతున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే భారీ దొంగతనం జరిగింది.  న్యూఢిల్లీకి చెందిన  వ్యాపారి  రాంకుమార్  అగర్వాల్...

  • Apr 17, 01:17 PM

    చీమల ప్రమాదం తప్పించుకున్న సీఎం?

    ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి చీమల బెడద తృటిలో తప్పిపోయింది. కార్వేటినగరం పర్యటనలో భాగంగా తొలుత పెద్ద దళితవాడకు వెళ్ళి అక్కడ దళితులతో ముఖాముఖీ సమావేశం కావాల్సివుంది. సీఎం రాగానే ఆయనకు వేయడానికి నిర్వాహకులు భారీ పూలమాల తయారు చేయించి వేదిక సమీపంలోని...

  • Apr 16, 03:56 PM

    ఎన్నారై 16 కోట్లు విరాళం

    తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) చైర్మన్ కనుమూరి బాపిరాజు బంధువు ఒకరు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళాన్ని ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంతెన రామలింగ రాజు అనే భక్తుడు శ్రీవారికి రూ.16 కోట్ల విరాళం ఇచ్చారు. ఇతను...

  • Apr 13, 01:02 PM

    పదవుల్లేకుండా జనం ఎలా వస్తారు?

    'నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తిరుపతిలో ఏ మాత్రం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అధికారుల వద్ద విలువ లేదు. ఎవరూ చెప్పిన పని చేయడం లేదు. మనకంటే వైసీపీ నాయకులకే అన్ని పనులు అవుతున్నాయి. అలాంటప్పుడు సీఎం సభకు మాత్రం క్యాడర్ అంతా...

  • Apr 13, 12:50 PM

    సీఎం నియోజకవర్గంలో అడవికాచిన వెన్నెల?

    సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో 'ప్రతి స్తంభానికీ వీధిదీపం' నినాదంతో ప్రవేశపెట్టిన 'కాంతికిరణాలు' పథకం కొడిగట్టుతోంది. ఈ పథకం కింద నియోజకవర్గ కేంద్రం పీలేరుతోపాటు మిగతా అయిదు మండలాల్లో చాలా గ్రామాల్లో వీధివీధినా.. పోలుపోలుకూ విద్యుద్దీపం ఏర్పాటు చేశారు....

  • Apr 09, 02:07 PM

    తెర మీదకు మళ్లీ మద్య నిషేధం

    పుణ్యక్షేత్రంలో అర్ధరాత్రి దాటాక భోజనం లభించని పరిస్థితులైనా కనిపిస్తాయి గానీ, మద్యం అమ్మకాలు మాత్రం నిరంతరం సాగుతూనే ఉన్నాయి. తిరుపతి నగరంలో మద్యపాన నిషేధం అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు...

  • Apr 09, 01:56 PM

    ఇందిరమ్మ కలలు కాంగ్రెస్‌ప్రభుత్వంతోనే సాధ్యం

    రాష్ట్ర ప్రభుత్వం ఉగాదిని పురస్కరించుకుని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కలల, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నేటికి నిజమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలుచేయని అనేక పథకాలు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టడం ఆశాజనకంగా వుందన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత...

  • Apr 09, 01:28 PM

    మహిళా భక్తులను మహిళలే నెట్టాలి

    తిరుమల ఆలయంలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో మహిళా భక్తులను మహిళలే నెట్టేలా మార్పులు తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. ఈ తాజా విధానాన్ని ఉగాది నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై భక్తుల...