ఇంగ్లండ్తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరడంతో బోర్టు ఇందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో అతడు చివరి టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా బుమ్రా స్థానంలో జట్టులోకి మరే ఇతర ఆటగాడిని తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. కాగా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-1తో సిరీస్లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.
అదే విధంగా అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో జరిగిన మూడో టెస్టు విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆఖరి టెస్టులో విజయం సాధించినా లేదంటే డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో బుమ్రా జట్టుకు దూరం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశం. అయితే, మొతేరా పిచ్పై జరిగిన గత మ్యాచ్లో స్పిన్నర్ల హవా కొనసాగడం.. తదుపరి మ్యాచ్ కూడా అక్కడే జరగనుండటంతో బుమ్రా లేని లోటు పెద్దగా కనిపించకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 18 | సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more