సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. తన వీరవిహారం కొనసాగిస్తున్న క్రమంలోనే విరాట్ కోహ్లీ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ తన పేరును నూతన రికార్డులను నమోదు చేసుకుంటు ముందుకు సాగుతున్నాడు. ఈ టెస్టు మ్యాచ్లో సెంచరీకి మించిన స్కోరుతో దూసుకుపోతున్న కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 273/3తో ఆరంభించిన టీమిండియా 400 దాటేసింది.
కోహ్లీ-రహానె జోడీగా ఆరంభించిన రెండో రోజు మ్యాచ్లో రహానె 59పరుగులు చేసి మహారాజ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ తన కెరీర్లో 26వ టెస్టు సెంచరీ నమోదు చేసినట్లు అయింది. ఓవర్ నైట్ స్కోరు 273/3తో ఆరంభించిన టీమిండియా 400 దాటేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్గా కోహ్లీకి 40వ సెంచరీ. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కోహ్లీ ఈ ఘనత నమోదు చేశాడు.
కెప్టెన్ గా 40 అంతర్జాతీయ క్రికెట్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డు సాధించాడు. 2014 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోనీ చేతుల మీదుగా కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ.. 19టెస్టు సెంచరీలు, 21వన్డే సెంచరీలు నమోదు చేశాడు. గతంలో కెప్టెన్గా రిక్కీ పాంటింగ్ 41 సెంచరీలు నమోదు చేయగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 33 సెంచరీలు, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 20అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more