అతిథ్య జట్టు విండీస్ తో వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబైలోని స్టేడియంలో నాలుగో శతకాన్ని నమోదు చేసి శ్రీలంక అటగాడు కుమార సంగక్కర రికార్డును సమం చేస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిల్చాడు. అయితే అభిమానులు కొంత నిరాశ చెందిన ఫీల్డింగ్ లో కోహ్లీ అద్బుత ఫీల్డింగ్ తో రన్ అవుట్ చేసిన తరువాత మాత్రం ఫ్యాన్స్ అభినందనలను అందుకున్నాడు.
అయితే అభిమానులు అక్కడితో అగకుండా ఆ క్రెడిట్ ను కోహ్లీ సతీమణి సినీనటి అనుష్క శర్మకు కూడా ఇచ్చారు. కోహ్లీ మ్యాచులో పేలవంగా అడితే.. విరాట్ అనుష్కల జంటను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అభిమానులను మనం చూశాం. అలాగే కోహ్లీ అద్బుతంగా రాణించినా.. అనుష్కకే క్రెడిట్ దక్కేలా చేస్తున్నారు అభిమానులు. అదెలా అంటే.. ఏదో కారణం చేత ముంబైలోని ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రానీ అనుష్కను గుర్తుచేసుకుని మరీ అమె పేరును సహ్రసనామ పరాయణంలా పఠించారు.
అయితే పీల్డింగ్ చేస్తూ మైదానంలో వున్న కోహ్లీకి దీనిని గమనించాడు. అంతేకాదు ఏకంగా అభిమానులకు పరాయణానికి స్పందిచాడు. ఎంతలా అంటే.. అభిమానులంతా ‘అనుష్క.. అనుష్క’ అంటూ నినాదాలు చేయడంతో.. వారి అభిమానానికి స్పందించిన కోహ్లీ థంబ్స్ అప్ సైగ చేశారు. దీంతో అభిమానులు ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి..
View this post on InstagramCrowd chanting Anushka...Anushka.... and Virat Kohli gave thums up to a crowd
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Tags : Virat Kohli Anushka Sharma India vs West Indies India West Indies Brabourne Stadium Mumbai sports CricketOther Articles
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్న టీమిండియా
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
దీప్తీ శర్మ రనౌట్ వివాదంలో తెరదించిన క్రీడా విశ్లేషకుడు
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్కు తప్పిన పెను ప్రమాదం
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more