ఆసీస్తో జరిగిన రెండో టి-20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి టీ20లో సాధించిన విక్టరీ టీమిండియా క్రికెటర్లలో బూస్ట్ నింపినట్లుంది. అందుకే బ్యాట్స్ మ్యాన్ లు, బౌలర్లు అదరగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించారు. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.రోహితం శర్మ47 బాల్స్ లో ఐదు ఫోర్లు, రెండు సిక్సులతో 60 రన్స్ చెయ్యగా రన్ ఔట్య అయ్యారు. తర్వాత వచ్చిన విరట్ కోహ్లీ కూడా తన బ్యాగింగ్ ప్రతాపాన్ని చూపించాడు. 33 బంతుల్లో రెండు సిక్సులు, మూడు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. ధోనీ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఏదేమైనా ఈ రెండు మ్యాచ్లు వీక్షించిన యువరాజ్ అభిమానులకు నిరాశే ఎదురైంది. తొలి మ్యాచ్లో అవకాశం రాకపోయినప్పటికీ రెండో మ్యాచ్లో అయినా యువరాజ్ బ్యాటింగ్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ మ్యాచ్ కూడా యువరాజ్ దాకా రాకుండానే బ్యాటింగ్ ముగిసిపోయింది.
ఆరోన్ ఫించ్ 74 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా బౌలర్లలో జడేజాకు 2, బూమ్రాకు 2, హార్థిక్ పాండ్యాకు 1, యువరాజ్ సింగ్కు 1, అశ్విన్కు 1 వికెట్ దక్కాయి. బ్యాట్స్మెన్ల ఘోర వైఫల్యంతో ఆసీస్ రెండో మ్యాచ్లో కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ను అలవోకగా టీమిండియా కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more