టీమిండియాతో ముంబై వాంఖేడ్ స్టేడియంలో జరగనున్న తుది వన్డే మ్యాచ్.. వన్డే సిరీస్ విజయాన్ని కూడా నిర్ధేశించడంతో ఈ మ్యాచ్ అత్యంతం రసవత్తరంగా సాగనుందని దక్షిణాఫ్రికా ఓపెనర్ హాషిమ్ అమ్లా అన్నారు. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ లో గెలుపోందేందుకు తాము సాధ్యమైనన్ని అధిక పరుగులు చేసి భారత్ ముందు భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశిస్తామని చెప్పారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య అదివారమిక్కడ ఐదవది, ఆఖరు వన్డే జరగనుంది. మ్యాచ్కు ముందు రోజు శనివారం హషీమ్ అమ్లా మీడియాతో మాట్లాడుతూ.. భారీ స్కోరు సాధించి. టీమిండియా పరుగుల కట్టడి చేయడం పైనే తాము దృష్టి పెడుతామన్నారు. ఇది గోప్ప మ్యాచ్ కాకపోయిన అత్యంత కీలకమైన మ్యాచ్ గా ఆయన చెప్పుకోచ్చారు.
తాము ఎంత మెరుగ్గా ప్రధర్శన చేయగలిగితే అంత అధికంగా తమకు విజయావకాశాలు వున్నాయని అంటారు. ప్రస్తుతం ఇరు జట్లు సమఉజ్జీలుగా వుండటం కూడా మ్యాచ్ రసవత్తరంగా మారేందుకు కారణమన్నాడు. అయితే రేపు జరగనున్న తుది మ్యాచ్ లో తమ జట్టులో పేసర్ మార్కెల్ దూరం కానున్నాడని తెలిపాడు. గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ లో ఆడబోడని అమ్లా తెలిపాడు. అయితే జేపి డుమినీ కూడా గాయం కారణంగా మ్యాచ్ దూరం ఖావడం తమకు పెద్ల లోటని చెప్పుకోచ్చాడు. ఆయన మ్యాచ్ ను బాలెన్స్ చేయడంలో దోహదపడేవారని, దాంతోపాటు స్పిన్ బౌలింగ్ తోనూ రాణించగలిగేవాడని అమ్లా అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more