క్రికెట్ అంటే జెంటల్మన్ గేమ్ అని అందరికి తెలుసు. కానీ సాఫ్ట్ గా సాగే ఈ ఆటలో అప్పుడప్పుడూ అనుకోని పరిస్థితులు నెలకొని జెంటిల్మెన్ గేమ్ ను జంగిల్ మెన్ గేమ్ గా మారుస్తున్నాయి. మితిమీరిన కామెంట్లు, రొచ్చగొట్టే విధానాల వల్ల ప్రశాంతంతా స్నేహపూర్వక వాతావరణంలో జరగాల్సిన మ్యాచ్ లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఫలితంగా గెలవాలనే పోటితో కాకుండా పంతంతో రెండు జట్లు మ్యాచ్ ఆడుతున్నాయి. ప్రస్తుత భారత్-ఆస్ర్టేలియా తొలి టెస్ట్ మ్యచ్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
ఆడిలైడ్ టెస్ట్ లో నాల్గవ రోజు 102 పరుగుల వద్ద వార్నర్ ఔట్ అయ్యాడు. అయితే అంతకు ముందు 66 పరుగుల వద్ద బౌల్డ్ అయినట్లు అనకున్నారు. ఈ సమయంలో ఫీల్డర్ శిఖర్ దావన్ కాస్త అతిగా స్పందించాడు. అయితే అది నోబాల్ అని తేలింది. దీంతో వార్నర్ వెనక్కి వచ్చి భారత క్రికెటర్ కు రిటార్ట్ ఇచ్చాడు. ఈ సమయంలో రెండు జట్ల ఆటగాళ్ళు ముందుకు వచ్చారు. దీంతో గ్రౌండ్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటకుండా టీం ఇండియా కెప్టెన్ కొహ్లి, అంపైర్లు జోక్యం చేసుకుని సర్ధి చెప్పారు.
అటు కోహ్లి కూడా ఆసీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియా పేసర్ వరుణ్ పై డేవిడ్ వాగ్వాదానికి దిగగా ఇరు వర్గాలు జోక్యం చేసుకోవటంతో వివాదం సమసిపోయింది. అంతలోనే ఆసీస్ బ్యాట్స్ మన్ తీరుపై కోహ్లి విమర్శలు చేశాడు. అంపైర్ వద్దని వారిస్తున్నా వినకుండా.., స్మిత్ హద్దు మీరవద్దు అని హెచ్చరించాడు. ఇలా ఏడాది చివర్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తొలి టెస్ట్ లోనే ఈ తరహా వివాదాలు మొదలయితే.., మున్ముందు మాటల యుద్ధం ఎటు వెళ్తుందో అని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more