ఇండియా - ఆస్ర్టేలియా మద్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో నాల్గవ రోజు పోరు ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 363 పరుగుల ముందంజలో ఉంది. దీంతో ఐదవ రోజు ఆటపై ఆసక్తి నెలకొంది. ఆసీస్ జట్టు ఆటగాళ్ళు ఇంకా మిగిలి ఉండటంతో మ్యాచ్ ఎటు వెళ్తుంది అని ఉత్కంఠ నెలకొంది. అయితే క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం.., ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్ కు అవకాశం ఇవ్వవచ్చు. దీంతో మ్యాచ్ డ్రా కావటం ఖాయమని తెలుస్తోంది. అయితే భారత ఆటగాళ్లు స్కోరు చేయకపోయినా.., నిలకడగా ఆడితేనే ఆ పరిస్థితి ఉంటుంది. లేకపోతే చేజేతులా ఉన్న అవకాశాన్ని జారవిడిచినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.
తొలి ఇన్నింగ్స్ లో 517/7 గా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.., భారత జట్టు 444 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో వార్నర్ 102 పరుగులు చేసి స్కోరు పెరగటంలో కీలకం అయ్యాడు. వార్నర్ తప్ప మిగతా ఆటగాళ్లంతా పేలవంగా ఆడారు. మార్ష్ 40, రోజర్ 21, వాట్సన్ 33, క్లార్క్ 7 పరుగులు చేశారు. ఇక స్మిత్ (52), హాడిస్ (14) నాటౌట్ గా క్రీజులో ఉన్నారు. తొలి టెస్ట్ లో భారత్ కాస్త మెరుగైన ఆటతీరు కనబరిస్తే మ్యాచ్ పై అంతగా భయం ఉండేది కాదు.
భారత్-ఆస్ర్టేలియా టెస్ట్ మ్యాచ్ హైలైట్ ఫొటోలు :
Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/IndAus
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more