వన్డే, టి20, ఐపీఎల్ మ్యాచ్ ల ప్రభావంతో టెస్టు క్రికెట్ కి ఆదరణ తగ్గిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్ ని బతికించడానికి ఐసీసీ కొత్త విధాలను ప్రవేశ పెట్టాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే డే-నైట్ టెస్టు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించాలని భావిస్తుంది. దీని పై పలుదేశాల క్రికెటర్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్ టెస్టు క్రికెట్ ని బతికించడానికి డే-నైట్ మ్యాచ్ లు నిర్వహించాల్సిన అవసరం లేదని, వన్టే, టి20, ఫార్మాట్లలో డే-నైట్ మ్యాచ్ లు నిర్వహిస్తేనే బావుంటుందని, టెస్టుల్ని డే-నైట్ నిర్వహిస్తే టెస్టు క్రికెట్ బతుకుందని నేను అనుకోవడం లేదని అభిప్రాయ పడ్డాడు.
ఇక ఆసీస్ ఆటగాళ్ళ ప్రవర్తన పై కివీస్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో వ్యాఖ్యల పై స్పందిస్తూ... ‘‘మేం మైదానంలో ఎక్కువ తీవ్రతతో ఆడతాం... ఏ మాత్రం రాజీ పడం అని, ఐతే హద్దులు దాట కూడదన్న విషయం మాకు తెలుసునని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more