గత కొంత కాలం నుండి భారత జట్టులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత జట్టు సీనియర్ ఆటగాడు అయిన యువరాజ్ సింగ్ ఆశ నెరవేరింది. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఫాం కోల్పోయి జట్టుకు దూరం అయిన యువరాజు సింగ్ కి భారత జట్టు సెలక్టర్లు మళ్ళీ చాన్స్ ఇచ్చారు. గత కొంత కాలంగా పలు మ్యాచ్ ల్లో రాణిస్తున్న యువీని ఆస్ట్రేలియాతో జరిగే ఒక టి20 మ్యాచ్ కి, ఏడు వన్డేల సిరీస్ కి ఎంపిక చేసింది. మరో ఇద్దరు సీనియర్లు అయిన గంబీర్, సెహ్వాగ్ లకు చోటు కల్పించలేదు. ఇక యువ ఆటగాడు అయిన దినేష్ కార్తీక్ పై వేటు వేస్తూ... కొత్త వారికి చోటు ఇచ్చింది.
భారత జట్టు :
ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్ , రోహిత్ , కోహ్లీ , యువరాజ్సింగ్ , సురేష్రైనా , అంబటి రాయుడు , జడేజా, అశ్విన్ , భువనేశ్వర్ , ఇశాంత్ , వినయ్కుమార్ , అమిత్శర్మా , మహ్మద్షమీ , ఉనద్కత్.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more