ఒకరు భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవారస్కర్ , మరోకరు భారత యువ కెవరటం, భవిష్యత్ కెప్టెన్ గా భావిస్తున్న విరాట్ కోహ్లీ. వీల్లిద్దరి పేర్లను జాతీయ క్రీడా పురాస్కాలు అయిన ‘ధ్యాన్ ఛంద్ ’ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు, అర్జున అవార్డుల కోసం బీసీసీఐ క్రీడా పురస్కారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాధనలు పంపింది. గతంలో జాతీయ క్రీడా పురస్కారాల కోసం పేర్లను నిర్ణీత తేదీలోపు పంపించే విషయంలో గత ఏడాది కేంద్ర క్రీడాశాఖ, బీసీసీఐల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కానీ ఈసారి బీసీసీఐ నిర్ణీత గడువు ఏప్రిల్ 30లోపు పేర్లను సిఫారసు చేస్తూ కేంద్ర క్రీడాశాఖకు లేఖ పంపించింది. అయితే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం ఎవర్ని ఎంపిక చేయలేదని తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more