భారత్ - ఆసిస్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 85 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు కష్టాల్లో పడింది. ఆసిస్ కెప్టెన్ క్లార్క్ 91, వాడే 62 పరుగులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదు. మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు విజయ్ (0) సెహ్వాగ్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
స్కోర్ వివరాలు : వార్నర్ : 6, కోవన్ : 4, హ్యూగ్స్ : 19, వాట్సన్ : 23, కెప్టెన్ క్లార్క్ : 91, వాడే : 62, హెర్నీక్వెస్ : 5, మాక్స్వెల్ ఐ 13, సిడ్లే : 0, పట్టిన్సన్ (నాటౌట్) : 1. ఎక్స్ట్రా : 13, మరోవైపు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్, జడేజాలు చేరో 3 వికెట్లు , హర్బజన్ సింగ్ , అశ్విన్ 1 వికెట్ సాధించారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more