ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 47.2 ఓవర్లలో 227 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయం సాధించింది. బెల్ సెంచరీ చేసాడు. దీంతో 3-2 తేడాతో సీరీస్ భారత్ కైవసం చేసుకుంది.
అంతకుముందు భారత జట్టు 49.4 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో భారత జట్టు 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సురేశ్ రైనా రాణించి 83 పరుగులు చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లాండ్ ముందుంచింది. చివర్లో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధాటిగా ఆడటంతో భారత్ 200 పరుగులను స్కోరును దాటింది. భువనేశ్వర్ 31 పరుగులు చేయగా, మిగితా ఆటగాళ్లలో జడేజా 39. గంభీర్ 24, అశ్విన్ 19, ధోని 15 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రెస్నన్ కు 4 వికెట్లు, ఫిన్, ట్రెడ్ వెల్ లకు రెండేసి వికెట్లు, వోక్స్, పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. లక్ష్యచేధనలో ఆద్యంతం ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ సత్తాచాటి విజయ లక్ష్మిని అందుకున్నారు. ఏదశలోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లను నిలువరించలేక ఆఖరికి భారత ఆటగాళ్లు వెన్నుచూపి చిత్తగించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more