న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విజయమ్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్ష నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు జరిగే సమీక్షా సమావేశంలో ఉపసంహరించుకోవాలని విజయమ్మ...
గుంటూరు నగరంలో జరిగిన సంపూర్ణ పారిశుధ్యంపై అవగాహన సదస్సుకు జేడీ లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం పారిశుధ్యంలో ప్రథమస్థానంలో ఉండాలని జేడీ పేర్కొన్నారు. కులం, మతం పేరుతో ప్రజలు...
పన్నులు వసూలు చేసినంత మాత్రాన ప్రగతి బాట పట్టినట్టు కాదు కానీ, పన్నులు వసూలు చెయ్యలేకపోతే మాత్రం ఏ పనీ జరగదన్నది ఖాయం. గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పోయిన సంవత్సరం వసూలు చేసిన పన్నులు 779 కోట్ల రూపాయలు. ...
మెట్రో నిర్మాణం వేగవంతం చెయ్యటం కోసం హైద్రాబాద్ నగరంలో మరో ఆరు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని మళ్ళించేందుకు ట్రాఫిక్ పోలీస్ కి అనుమతించటానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఛీఫ్ సెక్రటరీ మిన్నీ మాథ్యూ నేతృత్వంలో స్పెషల్ టాస్క్...
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో...
రాష్ట్రం సమస్యలతో అల్లాడిపోతుంది. అయిన సర్కార్ మాత్రం పట్టించుకోవటం లేదు. కానీ పన్నులు మాత్రం ముఖ్యమంత్రి పెంచి రాష్ట్ర ప్రజల కష్టాలను కళ్లముందే చూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డిలో ఎలాంటి చలనం లేదని బీజేపి లీడర్ మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్...
రాష్ట్రం సమస్యలతో అల్లాడిపోతుంది. అయిన సర్కార్ మాత్రం పట్టించుకోవటం లేదు. కానీ పన్నులు మాత్రం ముఖ్యమంత్రి పెంచి రాష్ట్ర ప్రజల కష్టాలను కళ్లముందే చూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డిలో ఎలాంటి చలనం లేదని బీజేపి లీడర్ మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్...
ఒవైసీ బ్రదర్స్ మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకరు కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేస్తే, మరొకరు కాంగ్రెస్ పార్టీ పై కత్తులు దూస్తున్నారు. సొంత అన్నదమ్ముల మద్య చిచ్చుపెట్టి సైలెంట్ గా తప్పుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని అంతం...