grideview grideview
  • Apr 27, 11:18 AM

    సరస్వతి విగ్రహం ధ్వంసం చేసిన విద్యార్థులు?

    ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త వివాదం చెలరేగింది. విద్యార్థులు మధ్య జరుగుతు గొడవలు వలన ఓయూ కు తీవ్ర నష్టం జరుగుతుంది .చదువుల తల్లి విగ్రహాన్ని కొంతమంది విద్యార్థులు ధ్వంసం చేశారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సరస్వతి విగ్రహాన్ని ద్వంసం చెయ్యటం పై...

  • Apr 26, 09:54 AM

    మణికొండలో ఉద్రిక్తత..

    నగర శివారులోని మణికొండ పంచవటి కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ, వాటిని కూల్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ చర్యను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పంచవటి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా...

  • Apr 24, 01:49 PM

    బయ్యారం గనులపై సిఎం స్పష్టత ఇవ్వలేదు - బొత్స

    రాష్ట్రంలో బయ్యారం గనులపై రాజకీయ నాయకుల మద్య రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు ఒక మాటమీద లేకుండా. ఆయా పార్టీలకు అనుకులంగా మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయన నాయకులు తొందరపడిన .. విమర్శలు చేస్తూ...

  • Apr 24, 01:45 PM

    అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

    అబిడ్స్‌లోని బొగ్గులకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహబదేవ్‌భవన్‌లోని పుస్తకాల గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఐదు ఫైరింజన్లు మంటలను...

  • Apr 23, 11:45 AM

    నగరంలో టీవీ రిమోట్ సూసైడ్ ?

    డబ్బు కోసం మర్డర్, ఆస్తి కోసం మర్డర్, ప్రేమలో మోసపోయిన వారు ఆత్మహత్య, జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్య, పరీక్షల్లో ఫేయిల్ అయితే ఆత్మహత్య, కుటుంబ కలహాలతో ఆత్మహత్య ఇలాంటి మనం చూశాం, విన్నాం, మన కళ్లముందు ఎన్నో జరుగుతున్నాయి....

  • Apr 23, 06:46 AM

    ఈమె, ఈయన లపై 420 కేసు ?

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాలయాపనకు కారణమవుతున్నారనే ఫిర్యాదు మేరకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి పదో మెట్రోపాలిటిన్ కోర్టు కుషాయిగూడ పోలీసులకు సూచించిందని న్యాయవాది మేకల శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోనియా...

  • Apr 23, 06:28 AM

    బాబు ఆ దమ్ముందా?

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత నాయని నర్శింహరెడ్డి మండిపడ్డారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని చంద్రబాబుకు నాయని...

  • Apr 22, 12:59 PM

    జగన్ పార్టీలో మహేష్ బాబు?

    వైస్సార్ సీపీ నేత షర్మిల పాదయాత్ర సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఇటీవల తరుచూ రేగుతున్న ఫ్లెక్సీ వివాదాల సెగ మరో సినీ హీరోకు తాకింది. తాజాగా ఈ జాబితాలో మరో హీరో...