grideview grideview
  • May 15, 06:07 AM

    క్లబ్బులపై పోలీసుల కొరడా

    రిక్రియేషన్‌ క్లబులపై పోలీసుల దాడులు అనవసర రాద్ధాంతాలకు కారణమయ్యాయి. మలక్‌పేటలోని ఏ క్లబ్‌పై పోలీసులు నిర్వహించిన దాడులు హంగామాకు వేదికైంది. మీడియా ప్రతినిధులు, క్లబ్‌ నిర్వహకుల మధ్య జరిగిన వాగ్వివాదం, తోపులాటతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకనోక దశలో మీడి యా ప్రతినిధులపై...

  • May 15, 05:49 AM

    ఆ పాఠశాల సినీనటి జమున ప్రత్యేక శ్రద్ద.

    పారదర్శకత, సామాజిక బాధ్యతలు ప్రత్యేకతలుగా అభ్యాస ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ స్కూల్‌ ముందుకెళ్తుందని ప్రముఖ సినీ నటి జమున తెలిపారు. అభ్యాస ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాఠశాల వినూత్నంగా రూపొందించిన “పేరెంట్స్‌ అండ్‌...

  • May 15, 05:36 AM

    వారికి ఏ మాత్రం కనికరం లేదు : కాకా

    తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు వెయ్యిమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానానికి ఏ మాత్రం కనికరం లేదని పార్టీ సీనియర్‌ నాయకుడు, సిడబ్ల్యూసీ మాజీసభ్యుడు జి. వెంకటస్వామి (కాకా) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది చనిపోతే పార్టీ...

  • May 07, 12:32 PM

    తడాఖా' చూపిస్తా - తమన్నా

    టాలీవువ్ నటి తమన్నా హీరో నాగ చైతన్యతో కలిసి చేసిన రొమాన్స్ ఈనెల 10న విడుదలవుతున్న 'తడాఖా' చిత్రం ద్వారా తన తడాఖా చూపిస్తానని సినీ నటి 'తమన్నా' అంటోంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆమె మాట్లాడారు....

  • May 07, 12:18 PM

    సోనియా వల్లే ఎన్టీఆర్ విగ్రహం

    ఎమ్మెల్యే శంకర్రావు తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కాంగ్రెస్ ప్రభుత్వం వలనే జరిగిందని ఆయన అన్నారు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో క్రెడిట్ అంతా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధికే...

  • May 06, 12:06 PM

    మనీ చిక్కుల్లో మంత్రి శైలజానాథ్

    సాధారణ ఖాతాదారుడు కూడా బ్యాంకుకు వెళ్లి తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయని చెప్పింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తమ పరిశోధన జరిగిందని కోబ్రా పోస్టు వెల్లడించింది. ఈ మనీ లాండరింగ్ లావాదేవీల్లో రాష్ట్రానికి...

  • May 04, 12:30 PM

    డబ్బింగ్ సీరియళ్లను తగ్గిస్తాం: అల్లు అరవింద్

    బుల్లితెర నటులు కొన్ని రోజుల నుండి  డబ్బింగ్ సిరియళ్లపై  ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే.  డబ్బింగ్  సిరియల్స్  వల్ల తెలుగు నటులకు ఉపాధి లేకుండా పోతుందని  వారు వాపోతున్నారు. అయితే  ఈ విషయం పై  పాటల గాయకుడు  ఎస్పీ బాలసుబ్రమణ్యం  విచిత్రమైన...

  • May 03, 02:42 PM

    జగన్ పార్టీలో చేరుతున్నా ఎమ్మెల్యే గౌడ్ ?

    పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో తాను జగన్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. కుత్బుల్లాపూర్ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకే తాను వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పారు. తాను ఈ నెల 6వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో...