విశాల్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘పల్నాడు ’. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింగి. విశాల్ తొలిసారిగా నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. లక్ష్మీమీనన్ కథా నాయికగా నటిస్తున్న తమిళంలో ‘పాండినాడు ’ పేరు తెరకెక్కింది. తెలుగు విడుదలవుతున్న ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించగా, డి. ఇమాన్ స్వరాలు సమకూర్చారు.
ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి బాలరాజు హాజరయ్యారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుండి తమ్మారెడ్డి భరధ్వాజ, సి. కళ్యాణ్ నటులు సందీప్ కిషన్, నవీన్ చంద్ర వారే కాకుండా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నాన్న, అన్నయ్య స్థాపించిన నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ నేను సొంతంగా సంస్థను ప్రారంభించి ఈ చిత్రాన్ని నిర్మాను. సుశీంద్రన్ కథ చెప్పినప్పుడు నా సినిమా జీవితానికి మలుపు తిప్పేది అవుతుందని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల... Read more
Dec 17 | చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్... Read more
Nov 13 | వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ... Read more
Nov 12 | యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల... Read more
Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more