నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో, ఆయనకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. అశ్వనీదత్ కూతురు స్వప్న నిర్మించే ఒక సినిమాలో ఆయన హీరోగా చేయనున్నాడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇక 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' నిర్మాతలే నవీన్ తో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మరో ఇద్దరు నిర్మాతలు కూడా నవీన్ తో ఓకే చెప్పించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే నవీన్ యువ కథానాయకులకు గట్టిపోటీ ఇచ్చేట్టుగానే వున్నాడు.
(And get your daily news straight to your inbox)
Dec 06 | వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ చిత్రాన్ని జనవరి 24న 2020లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై... Read more
Dec 06 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ టీజర్ ఇటీవల విడుదలైంది. మరో... Read more
Dec 06 | డాక్టర్ దిశ హత్యాచార ఉదంతంపై స్పందించిన తెలుగు సినీ పరిశమ.. అంతకు రెట్టింపు వేగంతో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా..? పోలీసులు సకాలంలో స్పందించి... Read more
Dec 05 | అంజలి అమీర్.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు... Read more
Dec 05 | డాక్టర్ దిశ హత్యాచారం ఉదంతం యావత్ దేశంలో సంచలననాన్ని రేకెత్తించగా, దీనిపై మన తెలుగు సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో... Read more