నవ్వుల నాయకుడు రాజేంద్రప్రసాద్, రాజబాబు నక్షత్రంలో రేలంగి రెండో పోదంలో హాస్యపు ఘడియల్లో పుట్టాడు . ఈ రోజు ఈ నవ్వుల నాయకుడు రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు. రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న. కృష్ణా...
ఆంధ్రప్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు సమీపం లోని శంకరగుప్తం అనే చిన్న కుగ్రామం ఈనాడు ప్రపంచ సంగీత చిత్రపటంలో ప్రముఖ స్థానం పొందింది. ఫ్రాన్సులో చెవలియార్ సత్కారం, యునెస్కో వారి 'గాంధీ మెడల్' పద్మశ్రీ (1971), పద్మవిభూషణ్ (1991), సెంట్రల్ సంగీత...
గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు....
ఇప్పటివరకు రాజకీయ నాయకులుగా ప్రజల మనసును గెలుచుకున్న నాయకులు ఇద్దరే. ఒకరు నటుడు నందమూరి రామారావు, మరోకరు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఈ ఇద్దరికి తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి...
నటసామ్రాట్, విశ్వనటచక్రవర్తి, ఎస్వీ రంగరావు పుట్టిన రోజు ..కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు....
దివంగత మాజీ ప్రధాని పివి.నరసింహరావుకు ఈ రోజు పివి.నరసింహరావు 92వ జయంతి ఉత్సావాలు జరుపుకుంటూ రాష్ట్ర మఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులు ఆర్పించారు. పి.వి. నరసింహారావు కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, సాహిత్య సాంస్కృతిక రంగాలపై పండితులకు, మేధావులకు...
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు మణివణ్ణన్ ఇక లేరు. 59 ఏళ్ల మణివన్నన్ శనివారం గుండెపోటుతో మరణించారు. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటుడిగా, 50కిపైగా చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన మణివన్నన్ సీనియర్ తమిళ సినీ ప్రముఖుల్లో ఒకరు. మణివణ్ణన్...
పాడటం ఓ కళ.. అందులోనూ సినిమాకి పాడటం ప్రత్యేక కళ.. తెర మీద ద్రుశ్యం తెర వెనుక కంఠం పాలూ, పంచదారలై కరిగి కలిసిపోవాలి. ఆ రెండింటిని విడదీయలేని అనుభూతి అవిష్క్కతం కావాలి. ఇంపు, సొంపు స్పష్టతా, స్వచ్చతా గొంతులో గుడి...