grideview grideview
  • Dec 01, 07:27 PM

    కేసీఆర్’కు వ్యంగ్యంగా చురకలంటించిన కాంగ్రెస్ నేత

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’పై కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ తనదైన రీతిలో వ్యంగ్యంగా చురకలంటించారు. అప్పుడప్పుడు ప్రసంగాల్లో కేసీఆర్ మాట్లాడే మాటనే దామోదర ఉపయోగించి ఆయనకు సూటిగా ప్రశ్న వేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మెదక్ జిల్లాలో రాజనర్సింహ...

  • Dec 01, 06:45 PM

    చైన్ స్నాచర్ను ఓ మహిళ పరుగెత్తి పట్టుకుందని...

    ఈమధ్య చైన్ స్నాచర్’లా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మహిళల గొలుసులను కొట్టేయడంతోబాటు వారికి హాని కలిగిస్తున్నారు. తమ వెనుక పరుగెత్తుకుంటూ రాకూడదనే ఉద్దేశంతో చైన్ లాగేసుకున్న తర్వాత కిందపడేసి మరీ పారిపోతున్నారు దుర్మార్గులు! పైగా గొలుసు కొట్టేశారన్న భయంతో మహిళలు కంగారుతో ఏంచేయాలో...

  • Dec 01, 04:19 PM

    ప్లాన్ ఒకరిది.., పని మరొకరిది, ఫలితం ఏపీది

    నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ఫార్ములాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కొత్త రాజధానికి సింగపూర్ ప్రణాళిక అందిస్తుందన్నారు. అదేవిధంగా జపాన్ కంపనీలు నిర్మాణం చేపడుతాయని చెప్పారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రముఖ నిర్మాణ కంపనీలు తమ బృందంను కలిసి రాజధానికి...

  • Dec 01, 11:40 AM

    ప్రణబ్, ప్రధాని, లక్ష్మి పార్వతికి ఆహ్వానం

    ఇండియా టీవీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘ఆప్ కి అదాలత్’ 21సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. డిసెంబర్ 21తో కార్యక్రమం 21సం.లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఇండియా టీవీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ స్పెషల్ షో కు దేశ వ్యాప్తంగా పలువురు...

  • Dec 01, 11:25 AM

    పవన్ చెప్పినట్లే శ్రీజ కోలుకుంది

    గత నెలలో ఖమ్మంలో ఓ అమ్మాయిని కలిసిన పవన్.., భావోద్వేగంతో కన్నీరు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ప్రాణాంతక వ్యాధి ముదిరి ఆరోగ్యం విషమించిన చిన్నారిని పవన్ కలవటంతొ పాటు కుటుంబ సభ్యులకు గుండెధైర్యం ఇచ్చాడు. అనూహ్యంగా ఆదివారం రోజు శ్రీజ...

  • Dec 01, 07:56 AM

    తిరుమలలో వాటా కోరుతున్న మోడి, అమిత్ షా

    తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఎంపిక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. బోర్డు చైర్మన్ పదవి ఖాయమైనా.., సభ్యుల ఎంపిక, సంఖ్యపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. విభజన నేపథ్యంలో తెలంగాణకూ సభ్యుల్లో వాటా ఇవ్వాల్సి ఉంది. అటు ఇప్పటికే...

  • Dec 01, 07:29 AM

    ముగిసిన టాలీవుడ్ యజ్ఞం

    హుద్ హుద్ తుఫానుతో నష్టపోయిన విశాఖ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ చేపట్టిన మేము సైతం కార్యక్రమం పూర్తయింది. మహాయజ్ఞంలా చేపట్టిన ఈ కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. తారాలోకమంతా కదలివచ్చి తుఫాను బాధితుల కోసం ఆడి, పాడి తమ ప్రదర్శనలతో అలరించారు....

  • Nov 30, 08:59 PM

    రైల్వేబొర్డు పేపర్ లీక్..34 మంది అరెస్టు

    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు గుర్తించారు. ఈ...