Chiranjeevi on tollywood memu saitham

chiranjeevi on memu saitham, chiranjeevi dance in memu saitham programme, chiranjeevi song in memu saitham, memu saitham programme highlights, memu saitham latest news updates, memu saitham donation to hudhud victims, chandrababu naidu on memu saitham, tollywood latest news updates

chiranjeevi on tollywood memu saitham : mega star chiranjeevi says memu saitham programme of tollywood is like a holy yajna. tollywood always ready to help telugu people where ever they are in needy says chiranjeevi

ముగిసిన టాలీవుడ్ యజ్ఞం

Posted: 12/01/2014 07:29 AM IST
Chiranjeevi on tollywood memu saitham

హుద్ హుద్ తుఫానుతో నష్టపోయిన విశాఖ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ చేపట్టిన మేము సైతం కార్యక్రమం పూర్తయింది. మహాయజ్ఞంలా చేపట్టిన ఈ కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. తారాలోకమంతా కదలివచ్చి తుఫాను బాధితుల కోసం ఆడి, పాడి తమ ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమం ద్వారా.., వచ్చిన రూ. 11కోట్ల 51లక్షల 56వేల 116 రూపాయల చెక్కును టాలీవుడ్ పరిశ్రమ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించింది.

కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమ చూపిన ఆదరాభిమానాలను ప్రశంసించారు. విరాళంతో ఏదైనా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఆదర్శ కాలనీగా నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఆడి, పాడి అభిమానులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి.., మేము సైతం కార్యక్రమంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమం ఒక యజ్ఞమన్నారు. తెలుగు వారు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకునేందుకు టాలీవుడ్ పరిశ్రమ ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. విశాఖకు తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : memu saitham  chiranjeevi  tollywood  chiranjeevi  hud hud  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more