grideview grideview
  • Dec 07, 10:15 PM

    ముఖ్యమంత్రుల మండలిని స్వాగతించిన కేసీఆర్

    ప్రణాళిక సంఘానికి కాలం చెల్లిందని, ప్రతిపాదిత ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాల పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం...

  • Dec 07, 10:12 PM

    నూతన సంప్రదాయానికి మోడీ శ్రీకారం చుట్టారు..

    భారత ప్రధాని నరేంద్రమోదీ నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం అనంతరం దిల్లీలో చంద్రబాబు మాట్లాడారు. ప్రణాళిక సంఘం నామమాత్రంగా, దిశాదశ నిర్దేశించే పరిస్థితి లేకుండా ఉందని అన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ...

  • Dec 07, 12:20 PM

    చిరంజీవి నివాళులు.. పవన్ కల్యాన్ సంతాపం..

    రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల సినీనటుడు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి దిగ్భ్రాంథి వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసానికి...

  • Dec 07, 12:01 PM

    జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలి...

    జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విధానంలో మార్పలు వస్తేనే ప్రజల ప్రాణాలకు భద్రత వుంటుందని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు శృతిమించితున్న ప్రమాదాల సంఖ్య విస్తుగొలుపుతుందని అవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ...

  • Dec 07, 11:57 AM

    జానకి రామ్ బౌతికకాయానికి జగన్ నివాళి

    రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.  వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హరికృష్ణ నివాసానికి వెళ్లారు. నివాళి అనంతరం హరికృష్ణ...

  • Dec 07, 10:53 AM

    విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-16

    భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-16 ప్రయోగం ఎట్టకేలకు దిగ్విజయంగా జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక 2.10 గంటలకు ఫ్రెంచ్...

  • Dec 06, 04:14 PM

    రాష్ట్రంలో పెళ్లి సందడి.. వేల సంఖ్యలో ఒక్కటవుతున్న వధువరులు

    రాష్ర్టానికి పెండ్లికళ వచ్చేసింది. ఆదివారం ఒక్క రోజునే ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జంటలు మూడుముళ్లతో ఒక్కటవుతున్నాయి. దీపావళి నుంచి రావాల్సిన శుభముహూర్తాలు కేవలం కొన్ని రోజులకే పరమితం కావడంతో ఉన్న కొద్ది పాటి ముహూర్తాల్లోనే పెళ్లిళు చేయాలాని పెద్దలు...

  • Dec 06, 03:28 PM

    అదే నన్ను.. నా పార్టీని కాంగ్రెస్ లో చేర్చింది: చిరంజీవి

    సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ ఎంపీ, సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని  ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శనివారం చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూలమాలలు...