Saina nehwal upset at not receiving promised cash award

Saina Nehwal upset, Saina upset at not receiving, Saina upset promised cash award, 50 lakh cash award saina, cm kcr, sania and Kiran Kumar Reddy, Indian shuttler Saina Nehwal, sania mirza, sania mirza and saina nehwal, telangana saina, sania mirza and saina nehwaltalangana, Saina Nehwal hurt, Happy sania Mirza,

saina nehwal upset at not receiving promised cash award: Badminton star Saina Nehwal upset at not receiving promised cash ... the cash award from my state for the Olympic bronze medal that I won for

ఇంకెన్నాళ్లు ఆగమంటారు కేసిఆర్ గారు ? సైనా నెహ్వాల్

Posted: 07/25/2014 11:04 AM IST
Saina nehwal upset at not receiving promised cash award

ఇప్పుడు హైదరాబాద్ లో..ముగ్గురు ప్రముఖ క్రీడాకారీణులు ఉన్నారు. సానియా మీర్జ, సైనా నెహ్వాల్, జ్వాలా గుప్త.తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ రాష్ట్రానికి బ్రాంబ్ అంబాసిడర్ గా పాకిస్థాన్ కొడులు సానియా మీర్జా చేయటం బాగానే ఉంది. కానీ సీఎం కేసిఆర్ పాకిస్థాన్ కోడలపై అంత ప్రేమ ఎందుకు చూపించాడో ఎవరికి అర్థం కావటంలేదు. సానియా తెలంగాణ పిల్ల కాదని కొంతమంది రాజకీయ నేతలు ..గోల చేస్తున్నారు. మహారాష్ట్రాల పుట్టిన పిల్ల.. హైదరాబాద్ కు వలస వచ్చినట్లు కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అలాంటి పిల్లకు.. తెలంగాణ ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పరువును ఆమె చేతిలో పెట్టాడు. దీంతో తెలంగాణలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.

అయితే కొత్తగా .. మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి మరో రకంగా తన అసంతృప్తిని బయట పెట్టింది. ఆ ప్లేయర్ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కావటం విశేషం. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం ఇప్పటికీ అందలేదని ఆమె వ్యాఖ్యానించింది.

Saina-Nehwal- hurt

‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా ఎంపిక కావడం సంతోషకరం. తెలంగాణ పట్ల నేను కూడా గర్వపడుతున్నాను. కానీ రెండేళ్ల క్రితం ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాను. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నగదు ప్రోత్సాహకమే రాష్ట్ర ప్రభుత్వంనుంచి దక్కకపోవడం నన్ను కలిచి వేసింది’ అని సైనా ట్వీట్ చేసింది. ఇంకెన్నాళ్లు..: ప్రభుత్వం తరఫునుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే తాను ఇప్పుడు బహిరంగంగా తన బాధ వెల్లడించాల్సి వచ్చిందని సైనా చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో పతకం గెలిచానని, ఇప్పుడు తనకు ఎవరు క్యాష్ అవార్డు ఇస్తారో కూడా తెలియని సందిగ్ధత ఉందని, దీనికి ఎవరూ సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆవేదనగా చెప్పింది.

‘నా అంతట నేనుగా చెప్పకూడదని ఇప్పటి వరకు అనుకున్నాను. ఇంకెన్నాళ్లు ఆగమంటారు, సీఎం గారు. రెండేళ్లు గడిచిపోయాయి. సానియాకో మరొకరికో ఏదైనా ఇవ్వడం పట్ల నాకు బాధ లేదు. కానీ మాకు న్యాయంగా, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందైనా అందించాలిగా’ అని సైనా వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైనాకు రూ. 50 లక్షలు బహుమతి ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గా.. మాకు న్యాయం చేస్తారని అడుగుతున్నానని సైనా నెహ్వాల్ అంటుంది. ఇప్పడు కేసిఆర్ సార్ .. ఎలా న్యాయం చేస్తాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles