* రాష్ట్ర మంత్రి టిజీ వెంకటేష్ .. ఈరోజు మీడియా ముందు సరికొత్త విషయాన్ని బయటపెట్టారు.
* ఇప్పటికే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది.
* తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ అన్నారు.
* ఒకవేళ విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న నేతలు కొత్త పార్టీల్లోకి వెళ్లడం కష్టమన్నారు.
* ఆయన ఎంపీల రాజీనామాలపై భిన్నంగా స్పందించారు.
* సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎంపీలు రాజీనామాలు చేయడం సరికాదన్నారు.
* పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి ఎంపీలు పదవిల్లో కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
* అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు మాత్రమే వస్తోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
* సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా ఒకే వేదికపైకి రావాలని టీజీ అన్నారు.
* రాజకీయాల్లో ఉంది సన్యాసం కోసం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
* సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో లక్షల మందితో నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని టీజీ వెంకటేష్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more