మన దేశానికి చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ లోదా గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు కూడా విస్తరించే పనిలో పడింది. అందులో భాగంగానే బ్రిటన్ రియల్ వ్యాపారంగంలో అడుగుపెట్టింది. సెంట్రల్ లండన్లోని మెక్డొనాల్డ్ హౌస్ను ఏకంగా 30 కోట్ల ఫౌండ్లు మన కరెన్సీలో రూ.3,120 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ భవనం కెనడా హైకమీషన్ కు కార్యాలయంగా ఉంది.
కాగా లండన్లోని ట్రఫాల్గర్ స్క్వేర్లో ఉన్న కెనడా హౌస్ను పునరుద్ధరించే నిమిత్తం మెక్డొనాల్డ్ హౌస్ను విక్రయానికి పెట్టినట్లు లండన్లోని కెనడా రాయబారి గోర్డన్ క్యాంప్బెల్ చెప్పారు. చదరపు గజానికి దాదాపు కోటి రూపాయలు వెచ్చించి మరీ మన దేశానికి చెందిన లోధా గ్రూప్ దీన్ని సొంతం చేసుకోవటం విశేషం. బాండ్ స్ట్రీట్, మౌంట్ స్ట్రీట్లకు అతి సమీపంలో ఉన్న మెక్డొనాల్డ్ హౌస్ను బ్రిటన్ లో చాలా కాస్లీ ఏరియా. దీనిని సొంతం చేసుకొవడానికి కెనడా ప్రభుత్వంలో ఒప్పందం కూడా చేసుకున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా చెప్పారు.
గత ఏడాది కాలంలో ఈ గ్రూప్ కొనుగోలు చేసిన భారీ ప్రాపర్టీల్లో ఇదొకటి. దేశంలోని అతి పెద్ద స్థిరాస్థి సంస్థ అయిన డిఎల్ఎప్ నుండి 17 ఎకరాల స్థలాన్ని 2,727 కోట్లకు కొనుగోలు చేసింది. బకింగ్హామ్ ప్యాలెస్కు కిలోమీటర్ లోపు దూరంలో.. 67 సెంట్లలో ఉన్న ఈ ప్రోపర్టీలో 1.6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను చేపట్టవచ్చని కంపెనీ భావిస్తోంది. ఐదేళ్లలో ఇక్కడ ఫ్లాట్స్ అమ్మకం ద్వారా 75 కోట్ల పౌండ్ల (రూ.7,500 కోట్లు) ఆదాయం లభిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more