సెగతో ‘శీలం ’ కరిగిపోయిన కేంద్రం మంత్రి అంటే.. మీరు మరోల అనుకోకండి.. ఎందుకంటే.. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి పరిస్థితి అలాగే ఉంది. తమ ప్రజల కోసం వీరుడిలా పోరాటం చేయ్యాల్సింది పోయి.. శీలం పోయిన యువతి మాదిరి మనసులో బాధపడుతున్నారు. ఒక్కసారిగా కేంద్ర మంత్రి సమైక్య సెగ తాకటం.. ఆయనలో ఉన్న నిజాయితి శీలం బయటపడింది. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదు.. రాక రాక అతి కష్టం మీద.. అద్రుష్టం కేంద్ర మంత్రి రూపంలో తలుపు తట్టింది. అరుదుగా వచ్చిన అద్రుష్టాన్ని .. అమాంతం కౌగిలించుకోని ఆ పదవికి తన శీలాన్ని అర్పించాడటం జరిగింది. అందుకే ఆయన ఆ పదవి వదిలిపెట్టలేక.. శీలం కరిగిపోయిన బాధతో మాట్లాడుతున్నారు. ఆయనే కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం గారు. ఈ రోజు ఆయనకు విజయవాడలో సమైక్యసెగ తగిలింది.
సమైక్య సెగ తాకటంతో జేడీ శీలం మనసు విప్పి మాట్లాడారు. ఒక్కసారిగా సమైక్యవాదులను చూసిన జేడీ శీలంగారికి ఏం చెయ్యలో తెలియక కొద్ది ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే శీలం నూతన ఉత్సహంతో.. సమైక్యవాదులకు కొన్ని రహస్యలను బయటపెట్టారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవటం నా వల్ల కాదని జేడీ శీలం తెల్చిపారేసేరు. విభజన విషయంలో తాము సందిగ్ధంలో ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే మిగతా నేతల గురించి వ్యాఖ్యానించే స్థాయి తనకు లేదన్నారు.
తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, అయితే విభజనతో వచ్చే సమస్యలు పరిష్కరించుకుందామని జేడీ అన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీంచే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది నియంతల పార్టీ... ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అన్నారు.
ఉద్యమ నేతలతో మంత్రులు మాట్లాడుతున్నారని.... సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీకి వివరిస్తామన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చిత్తశుద్దితో పని చేస్తోందని ఆయన తెలిపారు. కాగా విభజన ప్రక్రియ మొదలైందని...అయితే ఇది అంతం కాదని... ఆరంభం మాత్రమేనని జేడీ శీలం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందో రాదో తనకు తెలియదన్నారు.
అయిన సీనియర్ నాయకుల వల్లే .. ఏం కాలేదు.. ఇక నిన్నగా మొన్న కేంద్ర మంత్రి అయిన జేడీ శీలం వల్ల ఏం జరుగుతుందని సమైక్యవాదులు చెప్పుకోవటం కొసమెరుపు. మన సీమాంద్ర నాయకులు ఇంత అసమర్థలా.. ఇలాంటి వారికా మనం ఓట్లు వేసి గెలిపించింది, అనుకుంటూ.. సిగ్గుతో.. సమైక్యవాదులు జేడీ శీలానికి దారి ఇవ్వటం జరిగింది. ఇకనైన ఓటు వేసి ముందు ఆ నాయకుడికి ప్రజా సేవా చేసే లక్షణాలు ఉన్నాయోలో లేదో తెలుసుకోని వేయటం మంచిది. ఇలాంటి రంగు వెలసిపోయే ఖద్దరు నాయకులను ఎన్నుకోవద్దని సమైక్యవాదులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more