భారతదేశ సంపదను యుపిఎ చైర్పర్సన్ సోనియగాంధీ తన సొంత దేశమైన ఇటలీకి నెలవారీ పద్ధతుల్లో తరలిస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. సోనియా నిర్వాకంతో దేశం, రాష్ట్రంలో భవిష్యత్తు దుర్భిక్షంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన కామరాజు దండపాణి సంస్థల చైర్మన్ శ్రీనివాస్కుమార్ టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటలీ వనితకు కాంగ్రెస్ పార్టీ నేతలు అమ్ముడుపోయారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ సైతం ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. పేదలకు అవసరమైన వసతులను కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. మానభంగాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్లోని గచ్చీబౌలి, మాదాపూర్, కొండాపూర్లను భూలోక స్వర్గాలుగా మారాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి ఇన్పుట్ సబ్సీడి ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more