నేటి భారతీయ సమాజం మత, కులాలపై ఆధారపడి పయనాన్ని సాగిస్తోంది. ఇవే లేకపోతే దేశం మరింత ప్రగతిపధంలోకి దూసుకెళ్లేదని మైకు పట్టుకున్న ప్రతీ నాయకుడు చెప్పే విషయమే. అయితే అది అంబేద్కర్ జయంతి రోజునో.. లేద స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజునో అదీ కాకపోతే గాంధీజయంతి రోజునో చెబుతుంటారు. అయితే ఆ కార్యక్రమాలు ముగిసిన తరువాత తమ దారి తమదనే వెళ్లిపోతారు. ఏం చేసినా వారు చెప్పిన మాటలకు వారు కట్టబుడి ఉండరు. ఇలా దాదాపుగా అందరు నేతలు చేసేదే. అయితే ఈ నేత మాత్రం అందుకు పూర్తి భిన్నం.
కుల సమాజం అన్నది లేదని, అందరూ ఒక్కటేనని చెప్పిన ఆయన ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. వీళ్లు తక్కువ కులం. వాళ్లు అగ్రవర్ణం ఇలాంటి తేడాలతో మనకు మనమే హద్దులు ఏర్పర్చుకుని.. అందులోనే బతుకుతున్నామని.. ఇంకా ఎంతకాలం ఇలాంటి కులహద్దులని ఆయన ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి.. 75 ఏళ్లు కావస్తున్న తరుణంలోనూ ఇలా పయనించడం సమంజసం కాదని అన్నారు. ఎవరూ తక్కువ కాదు.. ఎక్కువ కాదు అని ఆయన దళితుడు స్వామిజీ నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిన్నారు. ఆయనే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.
#WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS
— ANI (@ANI) May 22, 2022
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more